For Money

Business News

Blog

మార్కెట్‌ ఇవాళ దిగువ స్థాయి నుంచి కోలుకోవచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్ సుదర్శన్‌ సుఖాని అంటున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌తో మాట్లాడుతూ.....

పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణ కట్టడికి ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది. ద్రవ్యోల్బణం 17 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరే వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించని ప్రభుత్వం... వంటనూనెలు,...

నిఫ్టి ఇవాళ కూడా ప్రస్తుత స్థాయి వద్ద నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టిల మధ్య బ్యాంక్‌...

విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీ ఎత్తున మన దేశం నుంచి ఉపసంహరించుకున్నట్లు ఎంకే వెంచర్స్‌ వ్యవస్థాపకుడు మధు కేలా అన్నారు. 2010 నుంచి ఇప్పటి వరకు...

అమెరికా మార్కెట్ బలహీనంగా ఉన్నా మన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయనే చెప్పాలి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నందున మన మార్కెట్లు కూడా గ్రీన్‌లోనే ప్రారంభం...

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాల నుంచి తేరుకున్నాయి. దాదాపు ఒకశాతంపైగా నష్టపోయిన డౌజోన్స్‌ చివర్లో కోలుకుని గ్రీన్‌లోకి వచ్చింది. నాస్‌డాక్‌ కూడా భారీ నష్టాల నుంచి...

మార్చి త్రైమాసికంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రూ.4.070.46 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.2.616.64 కోట్లు. ఈ లెక్కన...

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ళు, ఫ్లాట్ల ధరలు పెరిగాయి. గిరాకీ పెరగడంతో పాటు ముడి పదార్థాల వ్యయం పెరగడమే దీనికి కారణమని క్రెడాయ్‌ కొల్లీర్స్‌, లియాజెస్‌ ఫోరాస్‌...