For Money

Business News

Blog

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన రాష్ట్రంలో పెట్టుబడులపై హ్యుండాయ్‌ గ్రూప్...

ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీ మాస్టర్‌కార్డ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. డిజిట‌ల్ స్టేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. మాస్టర్‌కార్డ్ వీసీ, అధ్యక్షుడు మైఖేల్ ఫ్రోమెన్,...

మే డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ పాజిటివ్‌గా ముగిసింది. నిఫ్టిలో భారీ హెచ్చుతగ్గులు లేవు...కాని దిగువ స్థాయిలో మద్దతు అందడం, స్వల్పంగా షార్ట్‌ కవరింగ్ రావడంతో నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో...

ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సీ ఆ సంస్థ గవర్నింగ్‌ బోర్డు నుంచి వైదొలగారు. ఆయన ప్రస్తుతం ఫైనాన్షియల్ పేమెంట్స్ ప్లాట్‌ఫాం బ్లాక్ (Block)కు...

ఉదయం వంద పాయింట్ల లాభంతో ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌ సెషన్‌ కల్లా రెండు వందల పాయింట్లకు పైగా నష్టపోయింది. 15903 పాయింట్లను తాకిన నిఫ్టి 12.30 గంటల...

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇవాళ ఐఎస్‌బీలో జరిగే గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు అవుతున్నారు. 2022 బ్యాచ్‌ విద్యార్థులతో...

హిందుస్థాన్‌ జింక్ లిమిటెడ్‌ (HZL)లో తనకు ఉన్న 29.5 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న జరిగిన కేబినెట్‌ భేటీలో గ్రీన్‌ సిగ్నల్‌ కూడా...

సింగపూర్ నిఫ్టికన్నా మెరుగ్గా నిఫ్టి 16100 పాయింట్లపై ప్రారంభమైంది. ప్రస్తుతం 16111 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 85 పాయింట్లు పెరిగింది. నిఫ్టి కన్నా...

మార్కెట్‌ పెరిగేందుకు ఎలాంటి కారణం లేదని... ఇన్వెస్టర్లు నిఫ్టికి దూరంగా ఉండటం మంచిదని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అంటున్నారు. ఇవాళ ఆయన సీఎన్‌బీసీ...