For Money

Business News

Blog

థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త రేట్లను ఇవాళ నోటిఫై...

నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్‌ భారీగా క్షీణించింది. దాదాపు అన్ని సూచీలు బాగా నష్టపోయాయి. కాని క్లోజింగ్‌ దగ్గర పడే కొద్దీ అనూహ్యంగా కోలుకున్నాయి. అలా కోలుకున్న నాస్‌డాక్‌.......

పక్కా ప్లాన్‌తో వెళ్ళిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ పలు అంతర్జాతీయ కంపెనీలను తెలంగాణకు రప్పించడంలో సక్సెస్‌ అయ్యారు. ఇది వరకే వారితో చర్చలు జరిపి.. ఫైనల్‌గా...

ఆపదలో నెహ్రూ నిర్మించిన ఆస్తులు మోడీ ప్రభుత్వవానికి బాగా ఉపయోగ పడుతున్నాయి. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన మోడీ ప్రభుత్వం తాజాగా హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్ (HZL) కంపెనీలో...

పెట్రోల్‌,డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం, PMGKY కింద లబ్దిదారులకు ఎల్‌పీజీ గ్యాస్‌పై రూ. 200 సబ్సిడీ ఇవ్వడం వల్ల ఖజానాపై రూ.1.2 లక్షల కోట్ల భారం పడుతుందని...

షేర్లు బాగా చితికిపోయినా... సూచీలు మాత్రం స్వల్ప నష్టంతో బయటపడ్డాయి. నిఫ్టి 16000 స్థాయిని కాపాడుకుంది. ఆరంభంలో ఆకర్షణీయ లాభాలు పొందినా... అక్కడి నుంచి 200 పాయింట్లుకు...

ఉదయం లాభాల్లో ప్రారంభమైన నిఫ్టి 16,223ని తారినా, మిడ్‌ సెషన్‌కల్లా పీకలోతు నష్టాల్లోకి జారుకుంది. ఇపుడు 16022 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అంటే 200 పాయింట్లు నష్టపోయింది....

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రస్తుతం దావోస్‌ పర్యాలనలో బిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన ఆర్సెలార్‌ మిట్టల్‌ సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో భేటీ అయ్యారు. భేటీ...

కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత తొలిసారి చక్కెర షేర్లు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చినపుడు కిలో చక్కెర బహిరంగ మార్కెట్‌లో క్వాలిటీని బట్టి...

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. 16196 వద్ద ఓపెనైన నిఫ్టి 16216ని తాకింది. ఇపుడు 16199 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 74 పాయింట్ల...