For Money

Business News

FEATURE

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతుందో లేదో తెలియడం లేదు. కాని షేర్‌ మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్ల స్పందన చూస్తుంటే యుద్ధం తప్పదేమో అన్న అనుమానం...

ఇప్పటికే మార్చి నెలలో వడ్డీ రేట్లను ఫెడ్‌ పెంచుతుందని ఆందోళన చెందుతున్న ఈక్విటీ మార్కెట్లలో ఇపుడు యుద్ధ భయాలు మొదలయ్యాయి. రానున్న 48 గంటల్లో రష్యా ఏక్షణమైనా...

రానున్న 48 గంటల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. వెంటనే ఉక్రెయిన్‌ నుంచి వచ్చేయాల్సిందిగా తన దేశ పౌరులను అమెరికా హెచ్చరించింది. భారీ మిలిటరీ...

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కి సంబంధించిన పలు అవకతవకల్లో పాత్ర ఉందన తెలియడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీపై సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి 3 నెలల...

హైదరాబాద్‌కు చెందిన కావేరీ సీడ్ కంపెనీ డిసెంబరు త్రైమాసికంలో రూ.102 కోట్ల ఆదాయంపై రూ .9 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇండియా సిమెంట్స్‌ లాభాలు భారీగా క్షీణించాయి.ఈ కాలానికి రూ.1,160 కోట్ల కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.16 కోట్ల నికర లాభం...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ నెలతో ముగిసిన మూడునెలల్లో అపోలో హాస్పిటల్‌ చక్కటి పనితీరు కనబర్చింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 228 కోట్ల నికర...

దివీస్‌ ల్యాబ్‌ మరోసారి అద్భుత ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌ నెలతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 902 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2020...

జీ మీడియా (పాత పేరు జీ న్యూస్‌)ను ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ కొనుగోలు చేస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఆ కంపెనీ ఖండించింది. ఎస్సెల్‌...

పతంజలి ఆయుర్వేదకు చెందిన రుచి సోయా కంపెనీ ఈ నెలాఖరులో ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ చేయనుంది. ఈ ఇష్యూ కింద రూ. 4,300 కోట్ల విలువైన...