For Money

Business News

FEATURE

ఒక ప్రభుత్వ రంగ ఈ స్థాయికి ఎదగడం ఎంత గొప్పవిషయం అనిపిస్తుంది... దాని మార్కెట్‌ వ్యాల్యూ చూస్తుంటే. ఇవాళ సెబి వద్ద పబ్లిక్‌ ఆఫర్‌కు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను...

ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ఇవాళ సాయంత్రం స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది....

కేంద్ర ప్రభుత్వ అవినీతి చిట్టా తమ వద్ద ఉందని, కచ్చితంగా బయట పెడతామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టుకు వెళతామని ఆయన అన్నారు....

పైకి ఆర్థిక సంస్కరణలు అని చెబుతున్నా... వీటి అసలు ఉద్దేశం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పడమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో ఆయన...

దేశ వ్యాప్తంగా విద్యుత్‌ సంస్కరణల అమలు కోసం సంబంధించిన చట్టం ఇంకా పార్లమెంటు ఆమోదం పొందలేదని... కాని ఆ సంస్కరణలను కేంద్రం అమలు చేస్తోందని తెలంగాణ సీఎం...

గత నవంబర్‌లో పెసరను స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు... వాటి దిగుమతులపై ఆంక్షలు విధించింది. పెసర దిగుమతులను ఫ్రీ ఇంపోర్ట్‌...

తెలంగాణా రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గేట్ వే పేరిట 10 ఎకరాల్లో...

ఫైనాన్సియల్‌ రంగంలో అతి పెద్ద స్కామ్‌ను ఇవాళ సీబీఐ నమోదు చేసింది. ఏబీజీ గ్రూప్‌నకు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్ అనే కంపెనీ రూ. 22,841 కోట్లను బ్యాంకులకు...

మీరు చదవింది నిజమే. కనిపించిన ఓ పవర్‌ఫుల్‌ యోగి కథ ఇది. టర్నోవర్‌లో దేశంలోనే కాక ప్రపంచ స్టాక్‌ ఎక్స్ఛేంజీలతో పోటీ పడుతోంది మన నేషనల్‌ స్టాక్‌...

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్‌ ఆటో మాజీ ఛైర్మన్‌ రాహుల్ బజాజ్‌ కొద్దిసేటి క్రితం మృతి చెందారు. ఆయన వయసు 83 ఏళ్ళు. న్యూమోనియాతో పాటు గుండె...