For Money

Business News

FEATURE

పాలసీ బజార్‌, పైసా బజార్‌ మాతృసంస్థ అయిన పీబీ ఫిన్‌టెక్‌ షేర్లకు ఇవాళ కొనేవారు లేకపోవడం విచిత్రం. షేర్‌ ఇవాళ పది శాతంపైగా పడింది. అయినా ఇంకా...

అమెరికా ఆంక్షలు కారణంగా ఇరాన్‌ నుంచి భారత దేశం క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోళ్ళు ఆపేసింది. దీని ప్రభావం బాస్మతి బియ్యం ఎగుమతులపై పడింది. దీంతో బాస్మతి బియ్యం...

డిసెంబర్‌ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మళ్ళీ క్షీణించింది. ఈ నెలలో ఇండెక్స్ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ (ఐఐపీ) 0.4 శాతానికి పడిపోయినట్లు నేషనల్ స్టాటిస్టికల్‌ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ)...

ద్రవ్యోల్బణ రేటు భయాలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు, ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టి కూడా ఇవాళ ఒకదశలో 300...

టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మళ్ళీ ఎన్‌ చంద్రశేఖరన్‌ నియమితులయ్యారు. బాంబే హౌస్‌లో ఇవాళ భేటీ అయిన టాటా సన్స్‌ గవర్నింగ్‌ బోర్డు ఈ మేరకు నిర్ణయం...

క్రిప్టో కరెన్సీల విషయంలో తాము ఎలాంటి చర్యలు తీసుకోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. క్రిప్టో కరెన్సీని తాము చట్టబద్ధం చేయమని, అలాగే నిషేధించమని...

తీవ్ర సంక్షోభంలో ఉన్న టాటా గ్రూప్‌లో స్థిరత్వం తేవడమే గాక... అనేక కంపెనీలను ఆర్థికంగా పరిపుష్టం చేయడంలో విజయం సాధించిన టాటా సన్స్ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌...

నష్టాలను భారీగా తగ్గించుకున్నా జొమాట్‌ ఆరు శాతం నష్టపోయింది. ఈ కంపెనీతో పాటు న్యూఏజ్‌ పరిశ్రమకు చెందిన అనేక షేర్లు ఇవాళ నష్టాలతో ట్రేడవుతున్నాయి. పీబీ ఫిన్‌...

అదానీ గ్రూప్‌ నుంచి తాజాగా లిస్టయిన అదానీ విల్మర్‌ షేర్‌ పరుగు ఆగడం లేదు. నిన్నటి దాకా రోజూ 20 శాతం పెరిగిన ఈ షేర్‌ ఇవాళ...