For Money

Business News

FEATURE

నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు బ్రెంట్‌ క్రూడ్‌ 110 డాలర్లుగా ఉండేది. తరవాత తగ్గుతూ వచ్చింది.2020 కరోనా సమయంలో 9.12 డాలర్లకు పడింది. అపుడు...

ఉక్రెయిన్‌ యుద్ధం భయాల కారణంగా స్టాక్‌ మార్కెట్లతో పాటు అనేక మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 230 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి...

ఇపుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ గురించే చర్చ. ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడంతో ఇపుడు పబ్లిక్‌ ఇష్యూ షేర్‌ ధర ఎంత ఉంటుందనే...

శుక్రవారం అమెరికా మార్కెట్ల అమ్మకాల ఒత్తిడి ఇవాళ ప్రపంచ మార్కెట్లపై కన్పిస్తోంది. శుక్రవారం అమెరికా మార్కెట్లలో ముఖ్యంగా నాస్‌డాక్‌ 2.76 శాతం క్షీణించగా, ఎస్‌ అండ్‌ పీ...

దిగువస్థాయి నుంచి కోలుకున్న క్రిప్టో కరెన్సీలు ఇపుడు నీరసంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధ భయంతో స్టాక్‌ మార్కెట్లు ప్రతి కూలంగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు...

దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి(ఎంఎస్ఐ) నుంచి తొలి ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్(ఈవీ) రెడీ అవుతోంది. ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్స్‌తో క‌లిసి గ్లోబ‌ల్ మిడ్ సైజ్...

హైదరాబాద్‌ మార్కెట్‌లో భారీ ఎత్తున ప్రవేశిస్తామని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ పేర్కొంది. హైదరాబాద్‌లో కేవలం ఒకట్రెండ్‌ కాకుండా... భారీ సంఖ్యలో ప్రాజెక్టులు చేపడతామని కంపెనీ ఎగ్జిక్యూటివ్...

ఆంధ్రప్రదేశ్‌ తెస్తున్న కొత్త అప్పుల్లో వడ్డీ కోసమే 25 శాతం చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో ఏపీ ప్రభుత్వం...

తన పాలసీదారులకు పబ్లిక్‌ ఆఫర్‌లో పది శాతం వాటాలను రిజర్వ్‌ చేసింది ఎల్‌ఐసీ. పబ్లిక్‌ ఇష్యూకు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను ఇవాళ సెబీ వద్ద దాఖలు చేసింది ఎల్‌ఐసీ....

ఏకంగా 12 లక్షల చదరపు అడుగులతో ఓ మాల్‌ను నిర్మిస్తున్నట్లు ఫినిక్స్‌ మిల్స్ వెల్లడించింది. దేశంలో ఇది అతి పెద్ద మాల్‌ అని, ఇతర పెద్ద మాల్స్‌తో...