జనవరి నెలలో వంటనూనెల ధరలు 18.7శాతం పెరిగాయి. ఇంకా మాంసం, చేపల ధరలు కూడా 5.47 శాతం, కాయగూరల ధరలు 5.19 శాతం పెరిగాయని కేఉంద్ర ప్రభుత్వం...
FEATURE
తెలంగాణ రాష్ట్రం వివిధ పద్దుల కింద వసూళ్ళు బాగా చేస్తున్నా... కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో గ్రాంట్లు రాకపోవడంతో అధిక అప్పులు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం...
స్టాక్ మార్కెట్లో ఇవాళ సునామీలో వచ్చిన పతనంతో అనేక మంది ఇన్వెస్టర్ల సంపద భారీగా తగ్గింది. గత శుక్రవారం, ఇవాళ అంటే.. రెండు రోజుల్లో బీఎస్ఈలో లిస్టయిన...
టర్కీ ఎయిర్లైన్స్ మాజీ ఛైర్మన్ ఇల్కర్ ఆయసీని ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండీగా టాటా గ్రూప్ నియమించింది. గత నెల 26వ తేదీన ఆయన...
అన్ని కట్టలు తెగినట్లు... అన్ని మద్దతు స్థాయిలూ కోల్పోవడంతో నిఫ్టి పతనాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఉదయం నుంచి నిఫ్టి కోలుకున్న ప్రతిసారీ భారీ ఎత్తున ఒత్తిడి వచ్చింది....
కరోనా కాలంలో మిలియనీర్లు... బిలినీయర్లయితే... మధ్య తరగతి ప్రజలు పేద తరగతిలో చేరిపోయారు. ఇక పేదల సంగతి సరే. కరోనా కష్టంకాలంలో ఉపాధి పోవడం, వైద్య ఖర్చులు...
స్పైస్జెట్, మారన్ల మధ్య వివాదం కొనసాగుతోంది. మారన్ సోదరులకు స్పైస్జెట్ రూ. 920 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మారన్స్ నుంచి ప్రమోటర్లు స్పైస్జెట్ను కొనుగోలు చేశారు. అప్పటి...
రష్యా, ఉక్రెయిన్ల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పాటు బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. రెండు ఒకేసారి పెరగడం వల్ల మనదేశంలో బంగారం,...
ఫలితాలు ఒక మోస్తరుగా ఉన్నా న్యూ ఏజ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ముఖ్యంగా భారీ ప్రీమియంతో లిస్టయిన షేర్లు దాదాపు 50 శాతంపైగా క్షీణించాయి. ముఖ్యంగా...
సింగపూర్ నిఫ్టికన్నా అధిక నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్లోనే నిఫ్టి 17000 పాయింట్ల దిగువకు చేరింది.16974ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 16981 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో...
