For Money

Business News

FEATURE

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే మన మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఓపెనింగ్‌లో నిఫ్టి 17,454ని తాకినా.. కొన్ని క్షణాల్లోనే 17,391ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 189 పాయింట్ల...

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక ఫలితాల పరిగణన కోసం పలు కంపెనీల బోర్డు సమావేశాలు ఇవాళ జరుగుతున్నాయి. వాటిలో కొన్ని ప్రధాన కంపెనీల బోర్డు సమావేశాలు ఇవి.....

కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ అయిపోవస్తోంది. ఆర్బీఐ క్రెడిట్‌ పాలసీ కూడా నిన్న వచ్చేసింది. ఇక మార్కెట్‌కు పాజిటివ్ ట్రిగ్గర్స్‌ ఇప్పట్లో పెద్దగా లేవు. యూపీ ఎన్నికల ఫలితాలు...

రాత్రి అమెరికా మార్కెట్ల పతనానికి ఆసియా మార్కెట్లు స్పందిస్తున్నాయి. జపాన్‌ మార్కెట్‌కు ఇవాళ సెలవు. సాధారణంగా అమెరికా మార్కెట్లను పెద్దగా పట్టించుకోవు. అందుకే చైనా మార్కెట్ల నష్టాల్లో...

రాత్రి వాల్‌స్ట్రీట్‌ ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్న సమయంలో ఫెడరల్‌ రిజర్వ్‌ అధికారి ఒకరు చేసిన కామెంట్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నాస్‌డాక్‌ మళ్ళీ 2.10...

హైదరాబాద్‌ బిర్యానీకి మారుపేరుగా మారిన ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. ఇటీవల వరంగల్‌, ఏలూరు, విజయనగరం, రాజమండ్రి, కర్నూలు, హైదరాబాద్‌లలో కొత్త రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది....

హైదరాబాద్‌కు చెందిన కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ.84.2 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. 2020లో ఇదే...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.145.30 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని అమర రాజా బ్యాటరీస్‌ వెల్లడించింది. 2020 మూడో త్రైమాసికంలో కంపెనీ...

ఎల్‌ఐసీ ఐపీవోకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ప్రాస్పెక్టస్‌ను క్లియర్‌ చేసేందుకు ఇవాళ ఎల్‌ఐసీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం జరగనుంది. ప్రాస్పెక్టస్‌ను బోర్డు...