ఫ్యూచర్ గ్రూప్ ఆస్తులను అటాచ్ చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. నాలుగు వారాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఫ్యూచర్...
CORPORATE NEWS
డిష్ టీవీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం కంపెనీ వ్యవహారాలు చూస్తున్న డైరెక్టర్ల బోర్డు మొత్తాన్ని వెళ్ళిపోవాల్సిందిగా ఎస్ బ్యాంక్ నోటీసు ఇచ్చింది. డిష్టీవీకి ఇపుడు...
హిందుస్థాన్ యూనీ లీవర్ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. ముడి వస్తువల ధరలు పెరిగినందునే తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. సబ్బుల ధరల పెరుగుదల...
ఈ ఏడాది ఆరంభంలో భారీగా తగ్గిన క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ ఇవాళ మళ్ళీ 50,000 డాలర్లను దాటింది. ఇవాళ 0.85 శాతం లాభపడి 50,398 డాలర్ల వద్ద...
ఎస్బీఐకి చెందిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ... అన్నీ రేపు రాత్రి మూడు గంటల పాటు పనిచేయమని ఎస్బీఐ...
స్టాక్ ఎక్స్చేంజీలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త రికార్డు సృష్టించింది. రూ. 2,374.90ను తాకి ఆల్టైమ్ హై కొత్త రికార్డును సాధించింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 15...
ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ను హెచ్డీఎఫ్సీ లైఫ్ టేకోవర్ చేసింది. రూ. 6,687 కోట్లకు మొత్తం ఈక్విటీని కొనుగోలు చేసింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో ఇన్సూరెన్స్ విభాగం విలువ షేర్కు...
జేమ్స్ బాండ్ 25వ సినిమా 'నో టైమ్ టు డై' విడుదల సందర్భంగా కొత్త లాండ్ రోవర్ లిమిడెట్ ఎడిషన్ను విడుదల చేస్తున్నారు. డిఫెండర్ 007 రేర్...
తన వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఫేస్బుక్తో షేర్ చేసినందుకు వాట్సప్పై దాదాపు రూ.2000 కోట్ల (26.6 కోట్ల డాలర్ల) ఫైన్ వేసింది ఐర్లండ్. పారదర్శకతకు సంబంధించిన నిబంధనలను...
వొడాఫోన్ ఐడియా ఛైర్మన్గా రాజీనామా చేసిన నెల తరవాత ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్తో భేటీ...
