మరో రూ. 2000 కోట్లు జీఎస్టీ ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఫుడ్ డెలివరీ యాప్స్ను నిర్వహించే జొమాటొ, స్విగ్గి కంపెనీలు ఇక నుంచి తాము...
CORPORATE NEWS
ప్రభుత్వ అనుమతి లేకుండానే టెలికాం రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే టెలికాం కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్ (అడ్జస్టెడ్...
రుణ ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను అమ్మడానికి డెడ్లైన్ ఇవాళ్టితో ముగిసింది. ఈ గడువు తేదీని పొడిగించే ప్రసక్తి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి...
టెలికాం కంపెనీలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్యాకేజీపై ఇవాళ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి స్పెక్ట్రమ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ...
పిల్లల్లో హెచ్ఐవీ వ్యాధిని అదుపు చేయడానికి వీలుకల్పించే మందులను తయారీకి లారస్ ల్యాబ్స్ రెడీ అవుతోంది. దీని కోసం యునైటెయిడ్, ద క్లింటన్ హెల్త్ యాక్సెస్ ఇనీషియేటివ్...
‘ఎస్’ బ్యాంకు షేర్లు ఇవాళ మార్కెట్లో దూసుకెళ్ళాయి. ఇంట్రా-డే ట్రేడ్లో బీఎస్ఈలో ఈ షేర్ ఆరు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఎన్ఎస్ఈలో ఈ షేర్ ఒకదశలో రూ.1...
మరికాస్సేపట్లో ఈ సస్పెన్స్కు తెరపడనుంది. ఇవాళ కాలిఫోర్నియాలో జరిగే యాపిల్ ఈవెంట్ ఐఫోన్ 13ను మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ మోడల్కు సంబంధించి అనేక ఊహాగానాలు సాగుతున్నాయి....
ఈనెల 15 నుంచి అంటే రేపటి నుంచి బేస్ రేటును 0.05 శాతం తగ్గించాలని ఎస్బీఐ నిర్ణయించింది. అలాగే కనీస రుణ వడ్డీ రేటును కూడా 0.05...
జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ నుంచి ప్రమోటర్ డైరెక్టర్లు రాజీనామా చేయాలంటూ రెండు ప్రధాన ఇన్వెస్టింగ్ సంస్థలు నోటీసు జారీ చేయడంతో... ఆ కంపెనీ వ్యవహారాలు అనూహ్య మలుపులు...
జొమాటొ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తా రాజీనామా చేశారన్న వార్తతో ఆ కంపెనీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 2015లో కంపెనీ చేరిన గౌరవ్ 2018లో...
