For Money

Business News

CORPORATE NEWS

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన స్విగ్గి, జొమాటి వంటి సంస్థలు ఇక నుంచి జీఎస్టీ కట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇది...

బయోకాన్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ మధ్య వ్యూహాత్మక డీల్‌ కుదరింది. బయోకాన్ అనుబంధ సంస్థ అయిన బయోకాన్ బయోలాజిక్స్‌లో 15 శాతం వాటాను సీరం ఇనిస్టిట్యూట్ అనుబంధ సంస్థ...

నిన్న మీడియాతో మాట్లాడిన ఎయిర్‌టెల్‌ యజమాని సునీల్‌ మిట్టల్‌ టెలికాం చార్జీలను పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఇంకెంతో కాలం తక్కువ ధరకు ఆఫర్‌ చేయలేమని చెప్పారు. ఈ...

హీరో మోటోకార్ప్‌ తమ వాహనాల ధరలను రూ.3,000 వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలు ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ముడి...

ఎస్‌బీఐ పండగ సీజన్‌ ఆఫర్ ప్రకటించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఇంటి రుణాలను 6.7శాతం వడ్డీకే ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. అయితే క్రెడిట్‌...

జీ టీవీ గ్రూప్‌నకు చెందిన డిష్‌ టీవీ కంపెనీ వాటాదారులకు తెలియకుండా నిధులు దారి మళ్ళించిందని ఎస్‌ బ్యాంక్‌ అనుమానిస్తోంది. డిష్‌ టీవీ నుంచి భారీ ఎత్తున...

టెలికాం రంగానికి ముఖ్యంగా ఏజీఆర్‌ వాయిదాల చెల్లింపుపై నాలుగేళ్ళ మారటోరియం విధించడంతో ఇవాల వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 30 శాతం పెరిగి రూ.11.50కి చేరింది. ఇపుడు 26...

పూనావాలా ఫిన్‌కార్ప్‌ లిమిటెడ్‌ ఎండీ అభయ్‌ భుటాడాపై సెబి నిషేధం విధించింది. మాగ్మా ఫిన్‌కార్ప్‌ షేర్లలో ఆయన ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ చేసి లాభపడ్డారనే ఆరోపణలపై సెబి నిర్ధారించింది....

యాపిల్‌ ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్లు ఈ నెల 24 నుంచి భారత మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. అమెరికా, జపాన్‌ తదితర చాలా దేశాల్లో...

హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ఎన్‌సీసీ) కంపెనీకి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లైన్‌ కాంట్రాక్టులో ఎల్‌1గా వచ్చింది. బిడ్డంగ్‌లో అత్యంత తక్కువ విలువ ఈ కంపెనీనే బిడ్‌...