ప్రమోటర్లయిన సుభాష్ చంద్ర కుటుంబ సభ్యులు కంపెనీ నుంచి వైదొలగాలని ఇతర ఇన్వెస్టర్లు నోటీసు ఇవ్వడంతో జీ ఎంటర్టైన్మెంట్ షేర్ ప్రస్తుతం 20 శాతం లాభంతో ట్రేడవుతోంది....
CORPORATE NEWS
నిన్న డిష్ టీవీ. ఇపుడు జీ ఎంటర్టైన్మెంట్. డిష్ టీవీలో ప్రధాన వాటాదారైన ఎస్ బ్యాంక్ ఇటీవల కంపెనీ ఛైర్మన్ జవహర్లాల్ గోయెల్ను రాజీనామా చేసి వెళ్ళిపోవాలని...
రిలయన్స్ జియో నెక్ట్స్ ఫోన్కు పోటీగా 4జీ స్మార్ట్ ఫోన్ తేవాలని ఎయిర్టెల్ నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచినట్లు ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది....
భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ భారీ సంఖ్యలో మహిళా ఉద్యోగులను చేర్చుకోవాలని యోచిస్తోంది. దీని కోసం ‘రీబిగిన్ ప్రాజెక్టు’ పేరుతో ప్రత్యేక నియామకాలు చేపట్టింది. వరుసగా రెండేళ్లు...
దేశంలో అతిపెద్ద డిజిటల్ హెల్త్కేర్ బ్రాండ్ ఫార్మ్ఈజీ హైదరాబాద్లో డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్తో పాటు పుణె, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో కూడా డెవల్పమెంట్...
బీఎండబ్ల్యూ ప్రీమియం ఎస్యూవీ ఎక్స్6లో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ పవర్ ట్రైన్ల్లో ఇవి లభించనున్నాయి. 3-లీటర్ సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగిన X5...
జెట్ ఎయిర్వేస్ మళ్ళీ రన్వేపైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. వచ్చే మార్చికల్లా జెట్ ఎయిర్వేస్ విమానాలు మళ్లీ ఎగరనున్నాయని జలాన్ కల్రాక్ కన్సార్షియం ఇవాళ వెల్లడించింది. ఢిల్లీ-ముంబై...
రేపు రెండు ఐపీఓలు లిస్టవుతున్నాయి. ఒకటి హైదరాబాద్కు చెందిన విజయా డయాగ్నస్టిక్స్ కాగా, రెండోది అమి ఆర్గానిక్స్. స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అయిన అమి ఆర్గానిక్స్ ఐపీఓ...
కార్మికుల వేతనాలను పెంచాల్సి రావడం, వ్యయం పెరగడం కారణంగా బొగ్గు ధరలను కనీసం 10 నుంచి 11 శాతం పెంచాలని కోల్ ఇండియా నిర్ణయించింది. 2018 నుంచి...
పండుగ సీజన్ వచ్చేసింది. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి. కంపెనీలు రుణాలు తీసుకోవడం లేదు. దీంతో రీటైల్ రుణాలకే బ్యాంకులకు దిక్కుగా మారింది. పండుగ సీజన్...
