For Money

Business News

CORPORATE NEWS

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు అనుమతినిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై ఆర్థిక సేవల...

మ్యూచువల్ ఫండ్‌ వ్యాపారంలో ప్రవేశించేందుకు బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ కంపెనీకి స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీంతో తనే నేరుగా లేదా అనుబంధ...

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మాతృసంస్థ రాష్ర్టీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌, విశాఖ స్టీల్‌) కొనుగోలు కోసం బిడ్‌ దాఖలు చేయాలని మిట్టల్‌ గ్రూప్‌ కంపెనీ ఏఎంఎన్‌ఎస్‌...

ప్రీమియం చెల్లించలేక రద్దయిన (లాప్స్‌డ్‌) పాలసీల పునరుద్ధరణకు ఎల్‌ఐసీ అవకాశం కల్పించింది ఈ నెల 23న ప్రారంభమైన ఈ ప్రక్రియ అక్టోబరు 22 వరకు కొనసాగుతుంది. ఈ...

హైదరాబాద్‌ కంపెనీ సాగర్‌ సిమెంట్స్‌ షేర్లను విభజించింది. 1:5 నిష్పత్తిలో రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లను రూ.2 ముఖ విలువ కలిగిన షేర్లుగా విభజింజినట్లు కంపెనీ...

మారుతి సుజుకిపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సోమవారం రూ. 200 కోట్ల జరిమానా విధించింది. వినియోగదారులకు డీలర్లు అధికంగా డిస్కౌంట్లు, ఇతర రాయితీలు ఇవ్వకుండా...

సిమెంట్‌ షేర్లకు మంచి డిమాండ్‌ ఉండటంతో నిర్మా గ్రూప్‌ కంపెనీ అయిన నువొకొ విస్తాస్‌ కార్పొరేషన్‌ షేర్లకు ఒక మోస్తరుగా ఇన్వెస్టర్లు సబ్‌స్క్రయిబ్‌ చేశారు. ఆగస్టు 9న...

ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్‌పీ రామారావును ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా ఐడీబీఐ బ్యాంక్‌ ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్‌ ఆయన ఫొటోతో సహా...

స్టాక్‌ మార్కెట్‌లో షేర్ల ధరల పుణ్యమా అని కొత్త కొత్త కోటీశ్వరులు తయారవుతున్నారు. డీమార్ట్‌ కంపెనీ యజమాని రాధాకృష్ణన్‌ దమాని ఇపుడు ప్రపంచంలోని టాప్‌ 100 కుబేరుల్లో...

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను టేకోవర్‌ చేసేందుకు తాము సిద్ధమేనని టాటా స్టీల్‌ స్పష్టం చేసింది. తీర ప్రాంతంలో ముఖ్యంగా తూర్పు తీరంలో.. దక్షిణాదిలో ఉన్న ఈ స్టీల్...