భీమవరం చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రెబ్బా సత్యనారాయణ (Rebba Satyanarayana) ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఆయనకు, ఆయన కుటుంబానికి చెందిన దాదాపు రూ.100...
CORPORATE NEWS
షియోమి కొత్త మోడల్ 11i హైపర్చార్జ్ ఫోన్ను జనవరి 6వ తేదీన భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్తో పాటు Mi 11X, 11X Pro, 11...
సోనీ పిక్చర్స్తో విలీనం అవడానికి జీ ఎంటర్టైన్మెంట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇవాళ సమావేశమై... రెండు కంపెనీల మధ్య బైండింగ్ అగ్రిమెంట్కు...
జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ మధ్య ఇవాళ విలీన ఒప్పందం కుదరనుంది. రెండు కంపెనీల మధ్య తుది చర్చలు కూడా పూర్తయ్యాయని, ఇవాళ ఉదయం రెండు కంపెనీల...
త్వరలోనే బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. దీనికి సంకేతంగా ఎస్బీఐ ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ప్రారంభ సూచకంగా రూ. 2 కోట్ల కంటే...
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ సిమెంట్ ప్లాంట్ రానుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు వద్ద రూ. 1,500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు...
భారత దేశంలో రీటైల్ వ్యాపారం నుంచి సిటీ బ్యాంక్ వైదొలగిన విషయం తెలిసిందే. ఇపుడు బ్యాంకుకు ఉన్న వ్యాపారం కోసం పలు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఈ రేసులో...
ప్యాకేజ్డ్ వాటర్ దిగ్గజం బిస్లెరీ ఇంటర్నేషనల్ ఇపుడు ఇంటి వద్దకే నీటి క్యాన్ను సరఫరా చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. Bisleri@ Doorstep అనే మొబైల్ యాప్ను...
రిలయన్స్ ఫ్యూచర్ డీల్ను అడ్డుకుంటున్న అమెజాన్పై కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) భారీ జరిమానా విధించింది. ఫ్యూచర్ గ్రూప్తో 2019లో కుదిరిన ఒప్పందానికి గతంలో ఇచ్చిన...
ఏఐజీ హాస్పిటల్స్ ఈక్విటీలో మెజారిటీ వాటా అమ్మేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ...
