For Money

Business News

CORPORATE NEWS

డీటీహెచ్‌ కంపెనీ డిష్‌ టీవీని టేకోవర్ చేసేందుకు భారతీ ఎయిర్‌ టెల్‌ కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో స్టాక్‌ మార్కెట్‌లో డిష్‌ టీవీ షేర్‌...

ఈ ఏడాది వాహనాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరగడంతో కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ అన్ని మోడళ్ల...

రిక్రియేషన్‌ వెహికిల్‌ (ఆర్‌వీ)ని ‘కారెన్స్‌’ పేరుతో తీసుకొస్తున్నట్లు కియా మోటార్స్‌ తెలిపింది. వచ్చే ఏడాది ఆరంభంలో తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈకరులో మూడు వరుసల సీట్లు ఉంటాయి. ‘కారెన్స్‌’...

ట్విటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) గా జాక్‌ డోర్సి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ను నియమించారు. పరాగ్‌ అగర్వాల్‌...

దేశంలో నంబర్ వన్‌ సంపన్నుడు రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్‌ కంపెనీ దివాలా తీసింది. కంపెనీ బోర్డును భారత రిజర్వు...

ఉచితంగా సర్వీసులు ప్రారంభించి ప్రత్యర్థులను నాశనం చేశారు. ఇపుడు కస్టమర్లందరూ తన చేతికి వచ్చాక బాదుడు మొదలు పెట్టారు. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ తరవాత ఇపుడు రిలయన్స్‌ జియో...

సౌదీ ప్రభుత్వ ఆయిల్ కంపెనీ ఆరామ్‌కో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ల మధ్య కుదిరిన ఒప్పందం రద్దయినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ రాయిటర్స్‌ వార్తా సంస్థ ఈ విషయాన్ని...

ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బ్యాంకింగ్‌ రంగానికి చెందిన పలు చట్టాలను కేంద్రం సవరించనుంది. పీఎస్‌యూ బ్యాంకుల ప్రైవేటీకరణ చేయాలంటే ఈ సవరణలు తప్పనిసరి కావడంతో ప్రభుత్వం...

ఒకవైపు పార్లమెంటు సమావేశవాలు ప్రారంభమౌతున్న సమయంలో ప్రధాని మోడీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఈసారి అనూహ్యంగా యాపిల్‌ నుంచి షాక్‌ వచ్చింది. పెగసస్‌పై ఇప్పటి వరకు నోరు మెదకపోయినా......

పసిడి, వజ్రాభరణాల విక్రయ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ హైదరాబాద్‌ సోమాజిగూడలో తొలి ‘ఆర్టిస్ట్రీ షోరూమ్‌’ను ఈ నెల 27న ప్రారంభించనుంది. కొంత మంది ఎంపిక...