For Money

Business News

CORPORATE NEWS

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ తన ఆస్తుల పంపిణీ విషయంలో ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. టాటాలతో పాటు ఇంకా అనేక ప్రముఖ పారిశ్రామిక సంస్థల ఆస్తులన్నీ ట్రస్ట్‌ల...

ఖాయిలా పడిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సంస్థ IVRCLను విక్రయించడం (లిక్విడేషన్‌) కోసం డిసెంబరు 15న ఇ-వేలం (ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో వేలం) నిర్వహించనున్నారు. దీనికి బిడ్లను ఆహ్వానిస్తూ...

టెలికాం మార్కెట్‌లో అనూహ్యంగా రిలయన్స్‌ జియోకు గట్టి షాక్‌ తలిగింది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌ నెలలో జియో సబ్‌స్క్రయిబర్లు భారీ సంఖ్యలో తగ్గారు. ఆగస్టులో జియోకు అదనంగా...

ఈనెల 26వ తేదీ నుంచి తన ప్రిపెయిడ్‌ కస్టమర్లకు చార్జీలను పెంచుతున్నట్లు ఎయిర్‌ టెల్‌ ప్రకటించింది. ప్రస్తుతం అత్యంత కనిష్ఠ చార్జీగా ఉన్న 28 రోజుల ప్యాకేజీ...

అమెరికాకు చెందిన ఎంఎస్‌డీ, రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరపిటిక్స్ కంపెనీలు కోవిడ్‌ ట్యాబ్లెట్‌ను అభివృద్ధి చేశాయి. వీటికి బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం కూడా లభించింది. వీటి తయారీ,...

హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) 125 సీసీ స్కూటర్‌ గ్రేజియా రెప్సాల్‌ ప్రత్యేక ఎడిషన్‌ను మార్కెట్‌కి తెచ్చింది. దీని ధర రూ.87,138 (ఎక్స్‌-షోరూమ్‌)....

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) రూ.417 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.84 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జొమాటో కంపెనీ టర్నోవర్‌ రూ. 1024 కోట్లకు చేరింది. గత ఏడాది సమయంలో కంపెనీ టర్నోవర్‌ రూ.426 కోట్లు మాత్రమే. అయితే ఇదే...