For Money

Business News

రిలయన్స్‌ జియోకు బిగ్‌ షాక్‌

టెలికాం మార్కెట్‌లో అనూహ్యంగా రిలయన్స్‌ జియోకు గట్టి షాక్‌ తలిగింది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌ నెలలో జియో సబ్‌స్క్రయిబర్లు భారీ సంఖ్యలో తగ్గారు. ఆగస్టులో జియోకు అదనంగా 6.5 లక్షల మంది చేరగా, ఎయిర్‌టెల్‌లో కేవలం 1.38 లక్షల మంది కొత్తగా చేరారు. ఎప్పటిలాగే ఆ నెలలో వోడాఫోన్‌ నుంచి 8.33లక్షల మంది తగ్గాయి. కాని సెప్టెంబర్‌లో జయోకు పెద్ద దెబ్బ తగిలింది. ఈ నెలలో జియోకు 1.9 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లు గుడ్‌ బై చెప్పారు. అదే సమయంలో ఎయిర్‌టెల్‌కు 2.74 లక్షల మంది కొత్త కస్టమర్లు వచ్చి చేరారు. వోడాఫోన్‌కు10.77 లక్షల మంది గుడ్‌బై చెప్పారు. ఒక్క నెలలో జియోకు ఆ స్థాయిలో కస్టమర్లు ఎందుకు గుడ్‌బై చెప్పారో…