For Money

Business News

Reliance Jio

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.18,951 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది మార్కెట్‌ అంచనాలకంటే అధికంగా. ఆయిల్‌, పెట్రో కెమికల్‌ వ్యాపారం కోలుకోవడం.. టెలికాం,...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ పనితీరు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 2,31,886 కోట్ల టర్నోవర్‌పై రూ. 17,394 కోట్ల నికర లాభాన్ని...

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 15,792 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది అంటే...

హైదరాబాద్‌లో జియో 5జీ సేవలు నిన్నటి నుంచే అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌తోపాటు బెంగళూరులోనూ ఈ సేవలను నిన్ని నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా...

రేపటి నుంచి దేశంలో 5జీ సేవలను రిలయన్స్‌ జియో ప్రారంభిస్తోంది. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసిలో రేపటి నుంచి...

రిలయన్స్‌ జియో రూ. 15000లకే ల్యాప్‌టాప్‌ అందించనుంది. వచ్చే నెలలో ఈ ల్యాప్‌టాప్‌ మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. జియోబుక్‌ పేరుతో తీసుకురానున్న ఈ ల్యాప్‌టాప్‌ 4జీ ఆధారిత...

అక్టోబర్‌ 1వ తేదీన 5జీ సర్వీసులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దీంతో మార్కెట్లో ఉన్న రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు అందించే సేవలు, చార్జీల కోసం వినియోగదారులు...

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యానికి వారసులను నిర్ణయించేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు చూచాయగా వార్తలు రాగా... ఇవాళ జరిగిన ఏజీఏంలో ఆయన...

వచ్చే దీపావళి నుంచి జియో 5జీ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయని రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్ అంబానీ వెల్లడించారు. కంపెనీ 45వ ఏజీఎంలో ఆయన మాట్లాడుతూ... దీపావళి...