For Money

Business News

Reliance Jio

5జీ సేవలను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఎయిర్‌టెల్‌ ప్రకటించిన 24 గంటలలోనే రిలయన్స్‌ జియోకు సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రిలయన్స్‌ జియో...

రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీ చేతికి రిలయన్స్ జియో పగ్గాలు అందాయి. ఈ కంపెనీ డైరెక్టర్‌గా ముకేశ్‌ అంబానీ నిన్న రాజీనామా...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన అనుబంధ సంస్థ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ కొద్ది సేపటి క్రితం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో రిలయన్స్‌ జియో...

స్టాక్‌ మార్కెట్‌లో అదానీ దూసుకుపోతుండటంతో.. రిలయన్స్‌ గ్రూప్‌ జూలు విదుల్చుతోంది. ఈసారి ఏకంగా రెండు కంపెనీలను పబ్లిక్‌ ఇష్యూకు తేవాలని భావిస్తోంది. రిలయన్స్‌ జియోతో పాటు రిలియన్స్‌...

ముంబై సర్కిల్‌లో దాదాపు రెండు గంటల నుంచి రిలయన్స్‌ జియో పనిచేయడం లేదు. అనేక మంది వినియోగదారులు ఈ విషయాన్ని సామాజిక మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. రిలయన్స్‌...

సిలికాన్‌ వ్యాలీలో ప్రణవ్‌ మిస్త్రి నెలకొల్పిన టూ ప్లాట్‌ఫామ్స్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ అనే కంపెనీలో 25 శాతం వాటా తీసుకుంటున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో వెల్లడించింది. దీని...

ఈ ఏడాది చివరినాటికల్లా దేశంలో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1000 నగరాల్లో 5జీ సేవలు అందించేందుకు తాము సిద్ధమేనని రిలయన్స్‌ ఇప్పటికే...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు జియో, రీటైల్‌ కీలక విభాగాలుగా మారాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రిలయన్స్‌ జియో విభాగం రూ. 19,347 కోట్ల టర్నోవర్‌పై రూ. 3,615...

ఒకవైపు వ్యాపారాలతో ప్రభుత్వానికి ఏం పని అంటూ...అనేక కీలక కంపెనీలన తెగ అమ్ముతున్న మోడీ ప్రభుత్వం వోడాఫోన్‌ ఐడియాలో మాత్రం 35.8 శాతం వాటాను తీసుకుంటోంది. పైగా...

భారీ ఎత్తున విదేశాల నుంచి నిధులు సమీకరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇపుడు కంపెనీలోని కీలక భాగాలను విడిదీసి లిస్టింగ్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. రిలయన్స్‌ జియోను విడగొట్టి...