For Money

Business News

సిలికాన్‌ సంస్థలో జియో పెట్టుబడి

సిలికాన్‌ వ్యాలీలో ప్రణవ్‌ మిస్త్రి నెలకొల్పిన టూ ప్లాట్‌ఫామ్స్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ అనే కంపెనీలో 25 శాతం వాటా తీసుకుంటున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో వెల్లడించింది. దీని కోసం 1.5 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొంది. ఇది ఆర్టిఫిషియల్‌ రియాల్టి కంపెనీ అని తెలిపింది. ఇంటరాక్టివ్‌ , ఇమ్మర్షినల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది.