వోడాఫోన్ను సర్వనాశం చేసిన తరవత ఇపుడు టెలికాం రంగాన్ని రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు ఏలుతున్నాయి. తాజాగా ఎయిల్ టెల్ కంపెనీ హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో 28...
Airtel
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్టెల్ కంపెనీ మార్కెట్ అంచనాలను అందుకోవడంలోవిఫలమైంది. ఈ త్రైమాసికంలో రూ. 34527 కోట్ల టర్నోవర్ పై రూ.2145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది....
ఈ ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్ కంపెనీ రూ.1,607 కోట్లు నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో...
5జీ సేవలను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఎయిర్టెల్ ప్రకటించిన 24 గంటలలోనే రిలయన్స్ జియోకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రిలయన్స్ జియో...
ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. భాగస్వామ్య సంస్థలతో నెట్వర్క్కు సంబంధించిన ఒప్పందాలు పూర్తయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 5జీ సేవలను పూర్తి...
మీ రిస్క్ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ...
మార్చితో ముగిసిన నాలుగో, చివరి త్రైమాసికంలో భారతీ ఎయిర్ టెల్ అద్భుత పనితీరు కనబర్చింది. కంపెనీ నికర లాభం గత ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ....
జియో అంటే కొత్తగా కస్టమర్లు చేరడమే తప్ప. తగ్గడం లేదు ఇప్పటి వరకు . కాని ఇపుడు జియో కస్టమర్లు కూడా గుడ్ బై చెబుతున్నారు. డిసెంబర్...
వొడాఫోన్ను పూర్తి ముంచిన తరవాత ఇక టెలికాం రంగంపై ఎయిర్టెల్, జియోది గుత్తాధిపత్యంగా మారింది. గత ఏడాది నవంబర్ ప్రిపెయిడ్ టారిఫ్లను 20 శాతంపైగా పెంచింది ఎయిర్టెల్....
ఎయిర్టెల్లో గూగుల్ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఇందులో 70 కోట్ల డాలర్లను ఎయిర్టెల్ కంపెనీలో 1.28 శాతం వాటా తీసుకునేందుకు వెచ్చించనుంది. అలాగే...