ఎయిల్టెల్ కంపెనీలో గూగుల్ పెట్టుబడి పెట్టనుంది.7.1 కోట్ల ఎయిర్టెల్ షేర్లను గూగుల్ కొనుగోలు చేయనుంది. ఒక్కో షేర్ను రూ. 734 ధరకు ప్రిఫెరెన్షియల్ పద్ధతిలో గూగుల్కు ఎయిర్టెల్...
Airtel
కొత్త వ్యూహాత్మక ఇన్వెస్టర్ను ఎయిర్ టెల్ తీసుకు రానుందా? ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల కేటాయింపు ద్వారా వ్యూహాత్మక పెట్టుబడిదారుడిని బోర్డులోకి తీసుకు వచ్చే యోచన భారతీ ఎయిర్టెల్...
ఒకవైపు వ్యాపారాలతో ప్రభుత్వానికి ఏం పని అంటూ...అనేక కీలక కంపెనీలన తెగ అమ్ముతున్న మోడీ ప్రభుత్వం వోడాఫోన్ ఐడియాలో మాత్రం 35.8 శాతం వాటాను తీసుకుంటోంది. పైగా...
టెలికాం మార్కెట్లో అనూహ్యంగా రిలయన్స్ జియోకు గట్టి షాక్ తలిగింది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో జియో సబ్స్క్రయిబర్లు భారీ సంఖ్యలో తగ్గారు. ఆగస్టులో జియోకు అదనంగా...
ఈనెల 26వ తేదీ నుంచి తన ప్రిపెయిడ్ కస్టమర్లకు చార్జీలను పెంచుతున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. ప్రస్తుతం అత్యంత కనిష్ఠ చార్జీగా ఉన్న 28 రోజుల ప్యాకేజీ...
తమ డేటా సెంటర్ వ్యాపారాన్ని భారీ ఎత్తున విస్తరించాలని భారతీ ఎయిర్టెల్ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది. తన...
భారతీ ఎయిర్టెల్ రూ.21,000 కోట్ల రైట్స్ ఇష్యూ అక్టోబరు 5న ప్రారంభం కానుంది. ఈ నెల 28నాటికి కంపెనీ ఖాతాల్లో నమోదు చేసుకుని ఉన్న ఇన్వెస్టర్లు ఈ...
నిన్న మీడియాతో మాట్లాడిన ఎయిర్టెల్ యజమాని సునీల్ మిట్టల్ టెలికాం చార్జీలను పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఇంకెంతో కాలం తక్కువ ధరకు ఆఫర్ చేయలేమని చెప్పారు. ఈ...
రిలయన్స్ జియో నెక్ట్స్ ఫోన్కు పోటీగా 4జీ స్మార్ట్ ఫోన్ తేవాలని ఎయిర్టెల్ నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచినట్లు ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది....
రైట్స్ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్టెల్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేవఃలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ...