ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ ఫ్యాషన్ కంపెనీ 'షెనెల్ లిమిటెడ్'కు గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా లీనా నాయర్ నియమితులయ్యారు. రూ. 76,000 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీ...
CORPORATE NEWS
రెండోసారి పేటీఎం షేర్ ఇన్వెస్టర్లను ముంచింది. పబ్లిక్ ఆఫర్లో ఘోరంగా దెబ్బకొట్టిన పేటీఎం ఇవాళ భారీగా పతనమైంది. గత కొన్ని రోజులుగా బలహీనంగా ఉన్న ఈ షేర్...
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ నెలవారీ చందా ధరలను 60 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు నెట్ఫ్లిక్స్ మొబైల్ చందా నెలకు రూ.199 కాగా, రూ.149కు...
గాయత్రీ ప్రాజెక్ట్స్ ప్రిపరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.337.50 కోట్ల సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. రుణభారాన్ని తగ్గించుకోవడం, నిధులను సమకూర్చుకునే వ్యూహంలో భాగంగా...
కంపెనీ విస్తరణ కోసం మళ్ళీ నిధుల వేటలో పడింది బర్గర్ కింగ్. మరోసారి పబ్లిక్ లేదా ప్రైవేట్ ఆఫర్ ద్వారా నిధులు సమీకరించాలా లేదా నిబంధనల మేరకు...
అంతర్జాతీయ మార్కెట్లో బిట్ కాయిన్... మళ్ళీ 50,000 డాలర్ల దిగువకు వచ్చేసింది. గత 24 గంటల్లో బిట్ కాయిన్ 5 శాతం క్షీణించి 49,075 డాలర్ల వద్ద...
రిలయన్స్ ఇండస్ట్రీస్, అబుదాబి కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ ఆర్ఎస్సీ లిమిటెడ్ (టాజిజ్)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు 200 కోట్ల డాలర్ల (సుమారు...
డిజిటల్ కన్సల్టింగ్ సేవలు అందించే మీడియామింట్ మాతృ సంస్థను హైదరాబాద్కు చెందిన బ్రైట్కామ్ గ్రూపు టేకోవర్ చేసింది. మీడియా మింట్లో 1300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మీడియా...
టాటా మోటార్స్ కమర్షియల్ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమైంది. జనవరి 1 నుంచి 2.5 శాతం చొప్పున ఈ వాహనాల ధరలు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముడి...
నిత్యావసరాలను వేగంగా సరఫరా చేసే తమ అనుబంధ సంస్థ అయిన ఇన్స్టామార్ట్లో 70 కోట్ల డాలర్ల(దాదాపు రూ.5,250 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు స్విగ్గీ పేర్కొంది. ప్రస్తుతం 18...
