For Money

Business News

CORPORATE NEWS

యాపిల్‌ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 3 ట్రిలియన్‌ డాలర్ల (3 లక్షల కోట్ల డాలర్లు)ను రాత్రి తాకింది. కొద్దిసేపు మాత్రమే ఈ స్థాయిలో నిలబడింది. రాత్రి అమెరికా...

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (జీఐఎల్‌)ను రెండు కంపెనీలను విభజించనున్నారు. విద్యుత్తు, రోడ్డు ప్రాజెక్టులు, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులను ఒక విభాగంలోకి తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. దీనికిగాను జీఎంఆర్‌...

ఐఎంపీఎస్‌ (ఇమిడియెట్‌ పేమెంట్‌ సర్వీస్‌) లావాదేవీ గరిష్ఠ పరిమితిని రూ.5 లక్షలకు ఎస్‌బీఐ పెంచింది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. గతంలో...

నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు చెందిన ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ కంపెనీపై దివాలా తీసింది. ఈ మేరకు విక్రయ చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌...

చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు భారీ ఎత్తున పన్నును ఎగవేసినట్లు ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, అస్సామ్‌, పశ్చిమ...

బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కొత్తగా పండగ ఆఫర్‌ను ప్రకటించింది. అధిక క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న కస్టమర్లకు 6.65 శాతం వడ్డీకే ఇంటి రుణం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందుకోసం...

హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్‌సీఎల్‌ కంపెనీని రూ.1200 కోట్లకు విక్రయించనున్నారు. ఈ కంపెనీని మూడోసారి వేలం వేసిన విషయం తెలిసిందే. గత నెలలో బిడ్లు ఆహ్వానించారు. కంపెనీ కొనుగోలుకు...

తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ ఛైర్మన్​ నేసమణిమారన్​ ముత్తు అలియాస్ ఎంజీఎం మారన్​ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఫెమా చట్టం 1999 కింద...

కంపెనీ సీఈఓను ఆర్‌బీఐ సెలవుపై పంపేయడంతో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్‌పై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ బ్యాంక్‌లో కొందరు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడతారని వార్తలు రావడం,దాన్ని వారు...

మరో ప్రైవేట్‌ బ్యాంక్ సంక్షోభంలో పడింది. బ్యాంక్‌ సీఈఓ రాజీనామా పెద్ద విషయం కాదని బ్యాంకు వర్గాలు అంటున్నా... ఆర్‌బీఎల్‌ వ్యవహారం ఇపుడు మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా...