For Money

Business News

CORPORATE NEWS

గడచిన 17 నెలలో చైనా కంపెనీ వివో ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ షిప్‌ నుంచి వైదలగింది. భారత్, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో 2020లో ఐపీఎల్‌...

ఐటీ రంగంలో బాగా రాణిస్తున్న కంపెనీల్లో హెచ్‌సీఎల్ టెక్‌ ఒకటి. ఈ కంపెనీ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఇపుడు వివాదాస్పదంగా మారింది. కంపెనీని నుంచి మానేస్తున్న...

కంపెనీ కీలక విభాగాన్ని అమ్మేసిన తరవాత స్పెషల్‌ డివిడెండ్‌ రూపంలో కేవలం రూ. 150లు మాత్రమే చెల్లించడంతో హిందుజా గ్లోబల్‌ సొల్యూసన్స్‌ కంపెనీ కౌంటర్‌లో తీవ్ర ఒత్తిడి...

ఒకవైపు వ్యాపారాలతో ప్రభుత్వానికి ఏం పని అంటూ...అనేక కీలక కంపెనీలన తెగ అమ్ముతున్న మోడీ ప్రభుత్వం వోడాఫోన్‌ ఐడియాలో మాత్రం 35.8 శాతం వాటాను తీసుకుంటోంది. పైగా...

ఏజీఆర్‌ బకాయిల అంశం తెచ్చి వోడాఫోన్‌ కంపెనీని పూర్తిగా నిర్వీర్యం చేశాయి. ఇపుడు బకాయిలు చెల్లించలేక కంపెనీలో వాటాను అమ్మేస్తోంది వోడాఫోన్‌. రూ.10లకే షేర్‌ను ప్రభుత్వానికి ఆఫర్‌...

ఏజీఆర్‌ బకాయిలతోపాటు స్ప్రెక్టమ్‌ వేలానికి సంబంధించిన వాయిదాలను కేంద్ర ప్రభుత్వానికి వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తానికి సరిపడా ఈక్విటీ షేర్లను కేటాయించాలని వోడాఫోన్‌ బోర్డు...

కె రహేజా గ్రూప్‌నకు చెందిన మైండ్‌స్పేస్‌ బిజినెస్ పార్క్స్ రీట్ ( రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ) నుంచి బ్లాక్‌స్టోన్‌ వైదొలగించింది. తనకున్న 9.2 శాతం...

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్, సర్వీసింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసే సంస్థ బైక్‌వో కంపెనీలో సినీ నటుడు వెంకటేష్‌ పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీకి ఆయన బ్రాండ్‌...

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో తమ కంపెనీ బాగా రాణించిందని బెంగుళూరుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ శోభా డెవలపర్స్‌ పేర్కొంది. మూడు నెలల, తొమ్మిది నెలలల్లో...

జీ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర చేతి నుంచి మరో కంపెనీ చేజారిపోనుందా? డిష్‌ టీవీకి ఎస్‌ బ్యాంక్‌ మధ్య కొనసాగుతున్న వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఎస్‌...