For Money

Business News

CORPORATE NEWS

అమెరికాలో పేరొందిన చికెన్‌ బ్రాండ్ పొపైజ్‌ను జూబ్లియంట్‌ ఫుడ్‌ మన దేశంలో ప్రారంభించింది. మన దేశంలో డొమినోజ్‌ పిజ్జా, డంకిన్‌ డొనట్స్‌ను ఈ కంపెనీ నిర్వహిస్తున్న విషయం...

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ రంగంలో తనకెవరూ సాటిరారని బజాజ్‌ ఫైనాన్స్‌ నిరూపించుకుంది. ఇవాళ కంపెనీ ప్రకటించిన మూడో త్రైమాసికం ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. డిసెంబర్‌తో ముగిసిన...

వీడియోగేమ్‌ మేకర్‌ యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ను 6870 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5 లక్షలకు కోట్లకు పైగా) మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌  కొనుగోలు చేసింది. కంపెనీ చరిత్రలో ఇదే అతి...

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డేటా వర్క్స్‌లో మెజారిటీ వాటాను నజారా టెక్నాలజీస్‌ చేజక్కించుకుంది. డేటావర్క్స్‌ కంపెనీ విలువ రూ. 225 కోట్లుగా లెక్కగట్టి.. అందులో 55 శాతం...

సిటీ బ్యాంక్ ఇండియా కన్జూమర్ బిజినెస్‌ కోసం కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి. యాక్సిస్ బ్యాంక్ అధిక మొత్తం ఆఫర్‌ చేయడంతో...

సిమెంట్‌ కంపెనీలు మరోసారి అద్భుత పనితీరు కనబరుస్తున్నాయి. మూడో త్రైమాసికంలో అల్ట్రాటెక్ సిమెంట్ రూ. 1,708 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. అలాగే కంపెనీ ఆదాయం రూ. 12,985...

కియా ఇటీవల మార్కెట్‌లో ప్రవేశపెట్టిన కరేన్స్‌ కారు ప్రి బుకింగ్స్‌ ఈ నెల 14 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి రోజే 7,738 కార్లకు బుకింగ్‌...

లిస్టింగ్‌ రోజున ఝలక్‌ ఇచ్చిన మెట్రో బ్రాండ్స్‌ ఇవాళ 20 శాతం లాభంతో ముగిసింది. బ్రాండెడ్‌ ఫుట్‌వేర్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెట్రోబ్రాండ్‌ గత...

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన మెట్రో బ్రాండ్స్‌ కంపెనీ అద్భుత పనితీరు కనబర్చింది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం, నికర లాభం భారీగా పెరిగాయి....