For Money

Business News

CORPORATE NEWS

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు జియో, రీటైల్‌ కీలక విభాగాలుగా మారాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రిలయన్స్‌ జియో విభాగం రూ. 19,347 కోట్ల టర్నోవర్‌పై రూ. 3,615...

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం మార్కెట్‌ అంచనాలను మించింది. టర్నోవర్‌ మాత్రం తగ్గడం విశేషం. సీఎన్‌బీటీవీ 18 నిర్వహించిన పోల్‌ ప్రకారం కంపెనీ...

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ సైయెంట్‌ రూ.131.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలం లాభం కంపెనీ ఆర్జించిన...

హైదరాబాద్‌లో రూ.15,000 కోట్లతో డేటా సెంటర్‌ను మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌, తెలంగాణ ప్రభుత్వం డీల్‌ను ఖరారు చేసుకున్నట్లు బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక...

కంపెనీ నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయంటూ ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్ల రాజీనామాతో PTC ఇండియా ఫైనాన్షియల్‌ కంపెనీ షేర్‌పై ఇవాళ తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఒకదశలో ఈ...

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హిందుస్థాన్‌ యూనిలివర్‌ లిమిటెడ్‌ (HUL) పనితీరు మార్కెట్‌ అంచనాలకు మించాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 16.76...

పెయింట్స్‌ రంగంలో రారాజుగా ఉన్న ఏషియన్‌ పెయింట్స్‌ పనితీరు మూడో త్రైమాసికంలో అంచనాలను తప్పింది. గత ఏడాదితో పోలిస్తే భారీగా నిరాశపర్చింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ....

ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ ఒక సమాచారం అందించింది. తమ కంపెనీలో ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా ఉన్న కమలేష్‌ శివాజి విక్రమ్‌సే, థామస్‌ మాథ్యూ, సంతోష్‌...

ప్రముఖ టూ వీలర్‌ కంపెనీ బజాజ్‌ ఆటో డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 9022 కోట్ల అమ్మకాల...

మార్కెట్‌లో ఏ మాత్రం చిన్న కరెక్షన్‌ వచ్చినా ఇన్వెస్టర్లు వెంటనే చెక్‌ చేసే షేర్‌... పేటీఎం. మార్కెట్‌లో ఈ షేర్‌ ఓ కామెడీగా మారిపోయింది. రూ. 2150లకు...