ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మాకు హైదరాబాద్ సమీపంలో దౌలతాబాద్ వద్ద ఉన్న యూనిట్ -1 కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA )...
CORPORATE NEWS
డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికానికి లారస్ ల్యాబ్స్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. త్రైమాసికంలో కంపెనీ రూ.1,029 కోట్ల ఆదాయంపై రూ .154 కోట్ల నికరలాభం...
డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 6 శాతం పెరిగి రూ .156 కోట్లకు చేరింది. కంపెనీ ప్రొవిజన్స్ కేటాయింపు 30 శాతం తగ్గి...
స్విట్జర్లాండ్కు చెందిన అతిపెద్ద ఇ - బైక్ కంపెనీ అయిన స్విస్ ఇ-మొబిలిటీ గ్రూప్ ఏజీ ( ఎస్ఈఎమ్జీ) లో 75 శాతం వాటాను టీవీఎస్ మోటార్...
పెద్ద మీడియా సంస్థలు ప్రభుత్వాల ప్రకటనలకు అర్రులు చాస్తూ... వాటి భజనలో తరిస్తుంటే... ప్రభుత్వ అవినీతిని వెలికి తీసి... ఎండగట్టే పనిని న్యూస్ వెబ్సైట్లు చేపట్టాయి. కాళేశ్వరం...
ఈ ఏడాది చివరినాటికల్లా దేశంలో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1000 నగరాల్లో 5జీ సేవలు అందించేందుకు తాము సిద్ధమేనని రిలయన్స్ ఇప్పటికే...
25,000 డారల్లకే చిన్న ఎలక్ట్రిక్ కారు తెస్తానని టెస్లా ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పట్లో తేవడం కష్టమని కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ వెల్లడించారు. డిసెంబర్తో ముగిసిన...
ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్లలో టాటా కన్సల్టెన్సీ సర్వీసె్స (టీసీఎస్) రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది మూడో స్థానంలో నిలిచిన టీసీఎస్ ఈసారి...
రిలయన్స్ జియో మాదిరి మార్పులను మీడియా రంగంలో కూడా తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెడీ అవుతోంది. ఈ మేరకు భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. దాదాపు రూ....
టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్కు పద్మ భూషణ్ అవార్డు లభించింది. భారత పారిశ్రామిక రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పౌర...
