For Money

Business News

CORPORATE NEWS

గత కొన్ని రోజులుగా భారత్‌పే కంపనీ వార్తల్లో ఉంటోంది. ఇది కొంత మంది ఉద్యోగులను తొలగించిన ఈ కంపెనీ ఈసారి ఏకంగా కంపెనీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్‌...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నవభారత్ వెంచర్స్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. కంపెనీ రూ.515.71 కోట్ల ఆదాయం పై రూ .104.72 కోట్ల నికరలాభం ప్రకటించింది....

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ పనితీరు మార్కట్‌ అంచనాలను అందుకోలేక పోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.706.50 కోట్లకు చేరింది. అలాగే...

రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో అయిదు దశాబ్దాల ప్రీమియర్‌ ఆటోమొబైల్‌ కంపెనీని అమ్మకానికి పెట్టారు. వేలం ప్రక్రియలో పలు కంపెనీలు పాల్గొన్నా.. చెన్నైకి చెందిన ఫ్యాబ్‌ మెటల్స్‌కు...

బ్యాంకులు, ఐటీ కంపెనీలు, టెక్‌ కంపెనీలన్నీ ఈసారి నిరాశాజనక ఫలితాలు ప్రకటించాయి. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసానికి మంచి ఫలితాలు ప్రకటించిన కంపెనీలు కూడా తరువాతి త్రైమాసికంలో అంత...

స్విస్‌కు చెందిన క్రెడిట్‌ సూసె కంపెనీకి రుణం చెల్లించడంలో విఫలమైన స్పైస్‌ జెట్‌ విమాన సంస్థకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలో బెంచ్‌...

ఎయిర్‌టెల్‌లో గూగుల్‌ ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఇందులో 70 కోట్ల డాలర్లను ఎయిర్‌టెల్‌ కంపెనీలో 1.28 శాతం వాటా తీసుకునేందుకు వెచ్చించనుంది. అలాగే...

ఎయిల్‌టెల్‌ కంపెనీలో గూగుల్‌ పెట్టుబడి పెట్టనుంది.7.1 కోట్ల ఎయిర్‌టెల్‌ షేర్లను గూగుల్‌ కొనుగోలు చేయనుంది. ఒక్కో షేర్‌ను రూ. 734 ధరకు ప్రిఫెరెన్షియల్‌ పద్ధతిలో గూగుల్‌కు ఎయిర్‌టెల్‌...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( పీఎన్‌బీ) నికరలాభం రూ .1126.78 కోట్లకు చేరింది.అంతక్రితం ఏడాది ఇదేకాల లాభం రూ.506.03 కోట్లలు....