For Money

Business News

CORPORATE NEWS

డిసెంబరు త్రైమాసికానికి రూ .219.52 కోట్ల నికరలాభాన్ని ఇమామి ప్రకటించింది. 2020-21 ఇదే కాలంలో కంపెనీ లాభం రూ .208.96 కోట్లతో పోలిస్తే, ఇది 5.05 శాతం...

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) సహజసిద్ధమైన విలువను రూ .5 లక్షల కోట్ల( 6,680 కోట్ల డాలర్లు) కంటే ఎక్కువగానే ఉంటుందని పెట్టుబడులు, ప్రజా...

కాగ్నిజంట్ కంపెనీ ఈ ఏడాదిలో 50,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోనుంది. కంపెనీ చరిత్రలోనే ఒకే ఏడాదిలో ఈ స్థాయిలో నియామకాలు చేయడం ఇదే మొదటిసారి. 2021 లో...

ఫేస్‌బుక్‌ (మెటా) షేర్‌ ఇవాళ నాస్‌డాక్‌కు గట్టి ఝలక్‌ ఇచ్చింది. కంపెనీ భవిష్యత్‌ అంచనాలను తగ్గించడంతో ఓపెనింగ్‌లోనే ఈ షేర్‌ 26 శాతం క్షీణించింది. డిసెంబర్‌తో ముగిసిన...

జర్మనీకి చెందిన నింబస్‌ హెల్త్‌ GmbHను డాక్టర్‌ రెడ్డీల్‌ ల్యాబ్ టేకోవర్‌ చేయనుంది.ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. జర్మనీలో ఫార్మాస్యూటికల్‌ హోల్‌సేల్‌ వ్యాపారం...

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఐటీసీ కంపెనీ చక్కటి లాభాలను ప్రకటించింది.గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 12.69 శాతం పెరిగి రూ....

స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీదారు బాలాజి ఇవాళ ఒకదశలో పది శాతం లాభంతో అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. షేర్‌ మార్కెట్‌ భారీ నష్టాల్లో ఉన్నా... ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌...

భారీగా నగదు నిల్వలు ఉన్న భారత్‌ యూనిట్‌లో నష్టాల్లో ఉన్న మాతృ సంస్థను విలీనం చేసే అంశాన్ని వేదాంత గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ యోచిస్తున్నారు. ఈ...

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలను పరిశీలించేందుకు వివిధ కంపెనీల బోర్డు సమావేశాలు ఇవాళ జరుగనున్నాయి. వాటిలో ప్రధాన కంపెనీల సమావేశాలు ఇవి... ఐటీసీ టైటాన్ కంపెనీ...

బీపీసీఎల్ ప్రైవేటీకరణ వచ్చే ఆర్థిక సంవత్సరాని (2022 23)కి వాయిదా పడింది. డిసెంబరు త్రైమాసికంలో సంస్థ కోసం ఒక్క బిడ్డర్ కూడా రాలేదని బీపీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్)...