అనంతపురం జిల్లాలోని తన ప్లాంట్ నుంచి కారెన్స్ తొలి యూనిట్ను కియా కంపెనీ ఉత్పత్తి చేసింది. ఈ మోడల్ కార్ల బుకింగ్స్ ఇప్పటికే కంపెనీ ప్రారంభించింది. ఫిబ్రవరిలో...
CORPORATE NEWS
అపోలో హాస్పిటల్స్ పూర్తి అనుబంధ విభాగమైన ‘అపోలో హెల్త్కో’లో కొద్ది వాటాను విక్రయించేందుకు ప్రమోటర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కంపెనీలో 0పెట్టుబడులు పెట్టేందుకు జనరల్ అట్లాంటిక్, సాఫ్ట్బ్యాంక్...
పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా ఒక వైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం జనాలను దోచుకుంటున్నా.. ఆయిల్ కంపెనీలకు వేల కోట్లా నికర లాభాలు వస్తున్నాయి....
వరుసగా నాలుగో త్రైమాసికంలో కూడా టాటా మోటార్స్ నష్టాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 72,229 కోట్ల ఆదాయంపై రూ. 1,516 కోట్ల నికర...
డిసెంబర్తో ముగిసిన మూడు నెలల్లో ఫార్మా దిగ్గజం సన్ఫార్మా అంచనాలను మించిన లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 11.13శాతం పెరిగి...
ఇటీవల కాలంలో దేశంలోని ఓ పెద్ద స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం అమ్మేసింది. ఒడిషాలోని నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను టాటా గ్రూప్నకు చెందిన టాటా స్టీల్...
త్రైమాసిక ఫలితాల పరిశీలన కోసం ఇవాళ అనేక కంపెనీలు ఇవాళ సమావేశం కానున్నాయి. వీటిలో ప్రధాన కంపెనీల బోర్డు మీటింగ్స్ ఇవి... ఐఓసీ బీపీసీఎల్ హెచ్పీసీఎల్ సన్...
రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆర్థిక సేవల వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. అనుబంధ సంస్థగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని(ఎన్బీఎఫ్సీ) ఏర్పాటు చేయనుంది. రూ. 10...
హైదరాబాద్కు చెందిన కేర్స్ హాస్పిటల్స్ చేతులు మారనుంది. దాదాపు మూడేళ్ల కింద కేర్ హాస్పిటల్స్ పగ్గాలను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అబ్రాజ్ నుంచి ఎవర్కేర్ కొనుగోలు చేసింది....
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) వడ్డీ రేట్లను పెంచింది. సాధారణ ప్రజలకు 5.1 శాతం నుంచి 5.4 శాతానికి మధ్యలో ఆర్డీ వడ్డీ రేట్లను...
