For Money

Business News

CORPORATE NEWS

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మార్కెట్‌ అంచనాలకు మంచి పనితీరు కనబర్చింది. ఇవాళ బ్యాంక్‌ బోర్డు సమావేశమై తాజా ఆర్థిక ఫలితాలను...

ముంబై సర్కిల్‌లో దాదాపు రెండు గంటల నుంచి రిలయన్స్‌ జియో పనిచేయడం లేదు. అనేక మంది వినియోగదారులు ఈ విషయాన్ని సామాజిక మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. రిలయన్స్‌...

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్‌ రూ. 9,598 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020 డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 139 శాతం పెరిగింది....

కర్ణాటకలోని సినిమా థియేటర్లలో ఇక వంద శాతం సీట్ల కెపాసిటీకి అనుమతించనున్నారు. రాష్ట్ర టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీతో భేటీ అయ్యాక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ...

సిలికాన్‌ వ్యాలీలో ప్రణవ్‌ మిస్త్రి నెలకొల్పిన టూ ప్లాట్‌ఫామ్స్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ అనే కంపెనీలో 25 శాతం వాటా తీసుకుంటున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో వెల్లడించింది. దీని...

మనదేశంలో పిజ్జా హట్‌, కెఎఫ్‌సీలను నిర్వహిస్తున్న దేవయాని ఇంటర్నేషనల్‌ డిసెంబర్‌ నెల త్రైమాసికంలో చక్కటి పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 624 కోట్ల టర్నోవర్‌పై...

నిన్న ఒక్క రోజే ఫేస్‌బుక్‌ షేర్‌ 26 శాతం క్షీణించడంతో ఆ కంపెనీ సీఈఓ జూకర్‌బర్గ్‌ సంపద భారీగా క్షీణించింది. నిన్న ఒక్కరోజే 2,900 కోట్ల డాలర్ల...

డీబీ రియాల్టితో డీల్‌ కుదుర్చుకోవడం గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ఇన్వెస్టర్లకు ఏమాత్రం నచ్చినట్లు లేదు. బ్రోకింగ్‌ సంస్థలు కూడా ఈ డీల్‌కు రెడ్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. నిన్న పది...

ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో మొదటిసారి ఒక కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒకే రోజులో రూ.18,82,500 కోట్లు (25100 కోట్ల డాలర్లు) తగ్గింది. ఫేస్‌బుక్‌ ఆ చరిత్ర...