మిడ్క్యాప్ ఐటి కంపెనీ మైండ్ట్రీ డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో చక్కటి వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 34 శాతం పెరిగి...
CORPORATE NEWS
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. రెవెన్యూ అంచనాల మేరకు ఉన్నా... నికర లాభం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇక గత ఏడాది...
డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ పనితీరు మార్కెట్ అంచనాలను మించింది. ఈ మూడు నెలల కాలంలో కంపెనీ రరూ. 31,867 కోట్ల ఆదాయంపై రూ. 5,809...
గుంటూరులో ఐటీసీ నిర్మించిన ‘వెల్ కమ్ హోటల్’ను ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. గుంటూరు నగరంలో ఫైవ్స్టార్...
రెండు నెలల క్రితమే ధరలను పెంచిన హిందుస్థాన్ యూని లీవర్ మళ్ళీ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. చాలా రోజులు ధరలు పెంచకుండా... ప్యాకెట్ సైజు అలాగే...
కేంద్ర ప్రభుత్వానికి వాటా ఇస్తున్నట్లు ప్రకటించడంతో నిన్న వోడాఫోన్, ఇవాళ టాటా కమ్యూనికేషన్ నష్టపోయాయి. నిన్న ఏకంగా 20 శాతంపైగా వోడాఫోన్ నష్టపోగా, టాటా కమ్యూనికేషన్ ఇవాళ...
క్యాసినోలు, హాటల్స్ నిర్వహిస్తున్న డెల్టా కార్ప్ కంపెనీ డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది.అలాగే కంపెనీలో ప్రస్తుతం భాగంగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ను...
ఇంజెక్టబుల్స్ వ్యాపారంలో వాటాను విక్రయించడానికి అరబిందో ఫార్మా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవలే ఇంజెక్టబుల్స్ వ్యాపారాన్ని అనుబంధ సంస్థకు కంపెనీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇంజెక్టబుల్స్ వ్యాపారం...
టాటా టెలి సర్వీసెస్ ఏడాదిలో ఏకంగా 3000 శాతం పైగా పెరిగింది. ఇవాళ కూడా ఈ షేర్ 5 శాతం పెరిగి రూ.290 వద్ద ముగిసింది. ఏడాది...
జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇవాళ కేవలం ఎయిర్ పోర్ట్ బిజినెస్ సంస్థగా ట్రేడ్ కావడం ప్రారంభమైంది. ఓపెనింగ్లో ఈ షేర్ రూ. 27.90 వద్ద ప్రారంభమైంది. చివర్లో...
