For Money

Business News

CORPORATE NEWS

ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో తాను కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించి రెండేళ్ల క్రితం నాటి అనుమతులను రద్దు చేస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జారీ...

మన దేశంలోని స్టార్టప్స్‌పై విదేశీ సంస్థల ఆసక్తి పెరుగుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మన దేశీయంగా అభివృద్ధి చేసిన ఫిన్‌టెక్‌ సంస్థ గ్రో (Groww)లో...

హాస్పిటాలిటీ రంగంలోకి రిలయన్స్‌ మరింత విస్తరిస్తోంది. కరోనా సమయంలో అనేక కంపెనీలు హాస్పిటాలిటీ రంగం నుంచి వైదొలగుతున్నాయి. అయినకాడికి కంపెనీలను అమ్మేస్తున్నారు. ఇదే అదనుగా రిలయన్స్‌ ఇండస్ట్రీ...

ఇటీవల వందల కోట్ల నోట్ల కట్టలతో ఐటీ అధికారులకు పట్టుబడిన హెటెరో డ్రగ్స్‌ హైదరాబాద్‌ నగర శివార్లలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌...

షేర్లను బైబ్యాక్‌ చేయాలని టీసీఎస్‌ నిర్ణయించింది. ఈనెల 12న జరిగే బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అపుడే బైబ్యాక్‌కు సంబంధించిన ఇతర అంశాలను...

ఐఫోన్‌ పాత మోడల్స్‌ ధరలను యాపిల్‌ భారీగా తగ్గించింది. 64 జీబీ బేస్‌మోడల్‌ ఐఫోన్‌ 11ను ఇపుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 49,900 లకు ఆఫర్‌ చేస్తోంది. సాధారణంగా...

జీ గ్రూప్‌ కంపెనీ అయిన జీ లెర్న్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుక బైజూస్‌ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు కంపెనీల మధ్య ప్రాథమిక స్థాయి చర్చలు...

డాక్టర్‌ రెడ్డీస్‌ తరవాత మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్స్‌ను హైదరాబాద్‌ ఫార్మా కంపెనీలైన అరబిందో ఫార్మా, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ మన మార్కెట్‌ విడుదల చేశాయి. అరబిందో ఫార్మా ‘మోల్నాఫ్లూ’ బ్రాండు...

ప్రముఖ ఫార్మా కంపెఈ వొకార్డ్‌.. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్ల నిధుల్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ఆర్థిక అవసరాలు, రుణ బకాయిల చెల్లింపులు, పరిశోధన, అభివృద్ధి...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) గురువారం 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.30,000 కోట్ల)ను విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా సమీకరించింది. బాండ్ల ద్వారా ఇంత మొత్తాన్ని భారత...