డాక్టర్ గురువారెడ్డికి చెందిన సన్షైన్ హాస్పిటల్స్ను కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. ఇటవల పబ్లిక్ ఇష్యూ ద్వారా భారీ...
CORPORATE NEWS
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ కంపెనీ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించిందని సీఎన్బీసీ టీవీ18 పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 3,697 కోట్ నికర లాభాన్ని ప్రకటించింది....
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 66 శాతం క్షీణించి రూ.487 కోట్లకు చేరింది. లాభం...
దివాలా తీసిన సింటెక్స్ కంపెనీ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ప్రయత్నిస్తోంది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన సింటెక్స్ కంపెనీ అమ్మకానికి ఇప్పటికే బిడ్లు ఆహ్వానించారు. ప్రపంచ ప్రఖ్యాత...
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కెనరా బ్యాంక్ దూసుకు పోతోంది. ఎస్బీఐ తరవాత అద్భుత పనితీరు కనబరుస్తోంది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఈ బ్యాంక్ రూ.1,332.61 కోట్ల నికర...
పెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహీంద్రా బ్యాంక్ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.2,032 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్...
రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ కంపెనీ కొత్తగా జియో- బీపీ బ్రాండుపై పెట్రోల్ బంకులును తెరుస్తోంది. మొదటి పెట్రోలు బంక్ను నవీ ముంబయిలో ప్రారంభించింది. ఇప్పటి వరకు...
ఒక త్రైమాసికంలో ఎన్నడూ సాధించిన నికర లాభం సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ సాధించింది. ఈ లాభం మార్కెట్ అంచనాలకు అనుణంగానే ఉంది.ఈ మూడు నెలల...
ఎట్టకేలకు జియో నెక్ట్స్ ఫోన్ దీపావళికి రానుంది. ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్తో దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. జియో ప్లాట్ఫారమ్స్, గూగుల్ ఉమ్మడిగా 'ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్'ను అభివృద్ధి...
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో టెక్ మహీంద్రా రూ.1,338.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.1,064.6...
