సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఉన్న క్రేజ్ తెలిసిందే. వివాదాలు కూడా చాలా ఎక్కువ. ఇక కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జూకర్బర్గ్కు సంబంధించిన వివాదాలు కూడా...
CORPORATE NEWS
అల్ట్రాటెక్ సిమెంట్ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,310.34 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.1,310.06 కోట్లు కావడం గమనార్హం. ఇదే సమయంలో...
ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐపై ఆర్బీఐ కోటి రూపాయల జరిమానా విధించింది. నేరాలను ఎప్పటికపుడు ఆర్బీఐకి తెలియజేయడంలో అలసత్వం వహించినందుకు ఎస్బీఐపై ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ...
స్టార్ షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా రెండు ప్రధాన షేర్ల నుంచి వైదొలిగారు. ఎంసీఎక్స్తో పాటు లుపిన్ కంపెనీలలో తన పూర్తి వాటాను రాకేష్ అమ్మేసినట్లు...
మూడోసారి ఐపీఎల్ టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) షేర్లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. మంచి ఊపు మీద ఉన్న టీమ్కు ఈ ఏడాది పలు...
హైదరాబాద్కు చెందిన జెన్ టెక్నాలజీస్ కంపెనీ షేర్ గత జూన్ నెల నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. సెప్టెంబర్ నెల నుంచి జెట్ స్పీడుతో దూసుకెళుతోంది. ముఖ్యంగా...
దేశ వ్యాప్తంగా డీ మార్ట్ స్టోర్స్ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ అద్భుత పనితీరును కనబర్చింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.7,788 కోట్ల టర్నోవర్పై...
ఇపుడు రాకేష్ ఝున్ఝున్ వాలా తరవాత రాధాకిషన్ దమాని వెంట ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారు. ఇండియా సిమెంట్ వంటి కంపెనీల్లో దమాని పెట్టుబడి పెట్టిన తరవాత ఆ...
ఐటీ రంగంలో ఉద్యోగుల జంపింగ్ బాగా పెరుగుతోంది. కొత్త టెక్నాలజీపై పట్టు ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ఐటీ రంగం అభివృద్ధి జోరు తగ్గుతోంది. దీంతో...
నాలుగు పదుల వయసులోపే స్వయంకృషితో కుబేరులుగా మారిన వ్యాపారవేత్తల జాబితాను ఐఐఎఫ్ఎల్ వెల్త్, హురున్ ఇండియా టుడే రూపొందించాయి. మీడియా డాట్ నెట్ అధిపతి అయిన 39...
