For Money

Business News

CORPORATE NEWS

ఐటీ రంగంలో అట్రిషన్‌ రేటు (వలసల రేటు) అధికంగా ఉంది. అనేక మంది ఉద్యోగులు తామున్న ఉద్యోగాలను వొదిలి మరో కంపెనీకి మారుతున్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో...

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, తెలుగు బిడ్డ సత్య నాదెళ్ల మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీ పురస్కారాన్ని అందుకున్నారు. కార్పొరేట్‌ ఎకో ఫోరం (సీఈఎఫ్‌) ఏటా ఇచ్చే సీకే ప్రహ్లాద్‌ అవార్డ్‌...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అద్భుత పనితీరు కనబర్చింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. ఈ మూడు నెలల కాలంలో కంపెనీ రూ. 29,602...

కొద్ది సేపటి క్రితం విప్రో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో తన పనితీరును వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ రూ. 19,667...

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కోసం ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో టాటా మోటార్స్‌ కంపెనీ షేర్‌ రికార్డు స్థాయిలో 20 శాతం పెరిగి రూ. 502.30కి చేరింది....

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరిగుతోంది. సోని కంపెనీతో జీ ప్రమోటర్లు కుదుర్చుకున్న ఒప్పందాన్ని... ప్రధాన ఇన్వెస్టర్‌ ఇన్వెస్కో తిరస్కరించిన విషయం తెలిసిందే. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో...

ఎలక్ట్రానిక్‌ వెహికల్స్‌ కోసం ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేయడంతో పాటు కేవలం 10 శాతం వాటాను రూ.7500 కోట్లకు విక్రయంచడంతో టాటా మోటార్స్‌ షేర్‌ రీ రేటింగ్‌...

ప్రాంతీయ సేవల విమానయాన సంస్థ ట్రూజెట్‌ నుంచి మెగా ఇంజినీరింగ్‌ వైదొలగింది. ట్రూజెట్‌ను పాత యజమాని వంకాయలపాటి ఉమేష్‌కే అమ్మేసినట్లు తెలుస్తోంది. అయితే డీల్‌ వివరాలు వెల్లడించలేదు....

అన్ని బ్యాంకుల ఖాతాదారులు డెబిట్‌ కార్డుతో నగదు విత్‌డ్రా చేసుకునేలా మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వెల్లడించింది. ఖాతాలో నగదు నిల్వ తెలుసుకునే...