ఈనెల 9న ప్రకటించనున్న పరపతి విధానం సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని రాయిటర్స్ పోల్స్లో పాల్గొన్న ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే రివర్స్ రెపో రేటును పెంచే...
RBI
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి కారణంగా ఇవాళ మహారాష్ట్రలో సెలవు ప్రకటించారు. దీంతో ఇవాళ ప్రారంభం కావాల్సిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం...
బడ్జెట్లో ప్రకటించిన డిజిటల్ కరెన్సీ 2023 ప్రారంభంలో వచ్చే అవకాశముంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు కంపెనీల ఎలక్ట్రానిక్ వాలెట్ల మాదిరే ఇది పనిచేస్తుందని, అయితే వీటికి...
రానున్న పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ 0.20 శాతం లేదా 0.25 శాతం మేర రెపో రేటును పెంచే అవకాశముందని బ్రోకరేజీ సంస్థ బార్కలేస్ పేర్కొంది.వచ్చే వారం...
డిసెంబర్ నెలకు వినియోగ ధరల సూచీ (CPI)5.59 శాతంగా నమోదైంది. నవంబర్తో పోలిస్తే ఈ సూచీ 0.68 శాతం అధికం. అక్టోబర్-డిసెంబర్ డేటా ప్రకారం వినియోగదారుల సూచీ...
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 తరువాతి విడత అమ్మకాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గ్రాము బంగారం ధర రూ. 4786గా ఆర్బీఐ నిర్ణయించింది....
ఇంటర్నెట్ లేకున్నా (ఆఫ్లైన్) డిజిటల్ చెల్లింపులకు అనుమతించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించిన విషయం తెలిసిందే.దీనికి అనుగుణంగా వాటికి విధివిధానాలను విడుదల చేసింది. ఇవి...
దేశంలో బ్యాంకులకు మూడు రకాల హాలిడేస్ ఉంటాయి. ఇవిగాక స్థానిక సెలవులు కూడా ఉంటాయి. ప్రధాన సెలవులు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద ఇచ్చే సెలవులు. రెండోది...
డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు కేవైసీ అప్డేట్ చేసేందుకు గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. వాస్తవానికి ఈ గడువు రేపటితో అంటే డిసెంబర్ 31...
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని (సీబీడీసీ) ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించామని వచ్చే ఏడాదిలో ప్రయోగాత్మకంగా అధికారిక డిజిటల్ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్...