సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) అమ్మకం ఇవాళ ప్రారంభం కానుంది. అయిదు రోజుల పాటు ఇది కొనసాగనుంది. ఈ బాండ్ ఇష్యూ ధరను గ్రాముకు రూ. 5,091గా...
RBI
మార్కెట్ ఊహించినట్లే వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచింది. రెపోరేటును అర శాతం పెంచింది. దీంతో కొత్త రెపో రేటు 4.40 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది....
ఇవాళ భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తన క్రెడిట్ పాలసీని ప్రకటించనుంది. మెజారిటీ బ్యాంకర్లు పావు శాతం మేర వడ్డీ రేట్లను పెంచవచ్చని భావిస్తున్నారు. మరికొందరు అర...
దేశంలోని కొత్త కరెన్సీ నోట్లపై పలువురు ప్రముఖులు ఫోటోలను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భావిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు సంచనలం సృష్టించాయి. అయితే...
ఆర్బీఐ పాలసీ మానిటరింగ్ కమిటీ (పీఎంసీ) సమావేశం ఇవాళ ప్రారంభం కానుంది. దేశంలో ఆర్థిక పరిస్థితిని మూడురోజుల పాటు సమీక్షించి బుధవారం విధాన నిర్ణయాన్ని ప్రకటించనుంది. గత...
జూన్ నెలలో సమావేశమయ్యా పరపతి కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. సీఎన్బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ...ఆర్బీఐ వడ్డీ...
కొత్తగా బ్యాంకులు నెలకొల్పుతామంటూ పెట్టుకున్న ఆరు దరఖాస్తులను భారత రిజర్వు బ్యాంకు తిరస్కరించింది. వీటిలో నాలుగు సాధారణ బ్యాంకులు నెలకొల్పేందుకు ఉద్దేశించినవి కాగా, రెండు స్మాల్ ఫైనాన్స్...
ఆర్థిక వేత్తల అంచనాలను మించి రీటైల్ ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. ఆర్బీఐ వేసిన అంచనాలకు రీటైల్ ద్రవ్యోల్బణం అందనంత ఎత్తుకు ఎదిగింది. ఏప్రిల్...
కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3000 కోట్ల రుణాన్ని సమీకరించింది. రూ. 1000 కోట్లు 20 ఏళ్ళ గడవు ఉన్న బాండ్ల...
ప్రముఖ హౌసింగ్లోన్ కంపెనీ కెన్ ఫిన్ హోమ్స్ వివాదంలో ఇరుక్కుంది. కంపెనీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడ్డారని, పుస్తకాల్లో తప్పుడు లెక్కలు చూపారని ఆరోపణలు వచ్చాయి....