For Money

Business News

RBI

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే ప్రస్తుతం ‘రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ముందున్న ప్రథమ కర్తవ్యమని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పునరుద్ఘాటించారు. ఇలా చేయడం వల్ల వృద్ధిపై...

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ప్రైవేటీకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడం సరికాదని ఆర్బీఐ పేర్కొంది. ఇటీవలి కాలంలో పీఎస్‌యూ బ్యాంకులు మార్కెట్‌ విశ్వాసాన్ని గొప్పగా చూరగొన్నాయని,...

మోడీ ప్రభుత్వం ఎలాగైనా సరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్‌ను అమ్మేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో రోడ్‌షోలు నిర్వహించిన ప్రభుత్వం......

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రతిపాదనకు హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బోర్డులు ఏప్రిల్‌ నెలలో...

ఇప్పటి వరకు భారత వాసులకు మాత్రమే అందుబాటులో ఉన్న భారత్‌ బిల్ పేమెంట్‌ సిస్టమ్‌ (BBPS)ను ఇపుడు ఎన్నారైలకు కూడా అందుబాటులోకి తెచ్చింది ఆర్బీఐ. ఇక నుంచి...

ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా కీలక వడ్డీ రేట్లను మరోమారు పెంచింది రిజర్వు బ్యాంకు. అందరూ ఊహించిన దానికన్నా ఎక్కువగా రెపో రేటును 0.5 శాతం పెంచింది. దీంతో...

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపు ముగుస్తుంది. ఈ సందర్భంగా వడ్డీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ గమనంపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌...

పలు కంపెనీలకు పేమెంట్‌ అగ్రిగేటర్స్‌ లైసెన్స్‌ను ఆర్బీఐ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో రేజర్‌ పే, పైన్‌ ల్యాబ్స్‌ కూడా ఉన్నట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ వెల్లడించింది. పేమెంట్‌...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ విలీనానికి ఆర్బీఐ ఆమోదం లభించింది. ఈ మేరకు ఆర్బీఐ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేసింది. దీంతో ఈ విలీనానికి సంబంధించి ప్రధాన...