భారత రిజర్వు బ్యాంకు రేపు పరపతి విధానాన్ని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపు ముగుస్తుంది. రేపు...
RBI
ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. తాజా డేటా ప్రకారం మన దేశంలో కూడా ధరల జోరు తగ్గుతోంది. దీంతో వరుసగా వడ్డీ రేట్లను పెంచుతున్న ఆర్బీఐ...
పలు రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి...
నోట్ల రద్దు గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నొటిఫికేషన్ చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. నోట్ల రద్దు అంశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన...
భారత రిజర్వు బ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిరీస్-3లో భాగంగా ఈ నెల 19 నుంచి 23 వరకు సావరిన్...
ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ తరవాత ఆర్బీఐ గవర్నర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. రెపో...
ఇవాళ పదిగంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడనున్నారు. మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ తరవాత ఆయన ఇవాళ వడ్డీ రేట్ల...
అంతర్జాతీయ మార్కెట్లలో వడ్డీ రేట్లు పెరిగినా.. ద్రవ్యోల్బణ రేటు కారణంగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కుంటుపడుతోంది. అయితే భారత్ మార్కెట్ చాలా ఆశాజనకంగా కన్పిస్తోందని ప్రముఖ...
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ తొలి పైలట్ ప్రాజెక్టును భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిన్న ప్రారంభించింది. సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్బీఐ...
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (టీఎంబీ) పబ్లిక్ ఆఫర్లో షేర్లు కొన్న ఇన్వెస్టర్లు ఊపిరిపీల్చుకున్నారు. ఈ బ్యాంక్కు సంబంధించి కొన్ని షేర్లపై యాజమాన్యం హక్కుపై గొడవ నడుస్తోంది. పైగా...
