For Money

Business News

RBI

రేపు ఆర్బీఐ తన పరపతి విధానాన్ని ప్రకటించింది. నిన్నటి నుంచి ఆర్బీఐ ఎంపీసీ భేటీ నిర్వహిస్తోంది. భేటీ వివరాలను రేపు ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్‌...

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో మన స్టాక్‌ మార్కెట్లు నిన్న భారీగా క్షీణించాయి. ఇవాళ రికవరీ బాట పట్టాయి. మిత్ర పక్షాల అండతో మరోసారి...

పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌కు ఆర్బీఐ మరో 15 రోజులు గడువు ఇచ్చింది. పేటీఎంపై ఆంక్షలు విధిస్తూ నోడల్‌ అకౌంట్స్‌ను ఫిబ్రవరి 29లోగా పూర్తి చేయాలని ఆర్బీఐ ఆంక్షలు...

బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్‌ కంపెనీలు ఇస్తున్న అన్‌ సెక్యూర్డ్‌ లోన్లు జోరుగా పెరుగుతుండటంతో భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ లేకుండా ఇస్తున్న...

రెండు వేల రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించిన ఆర్బీఐ... నోట్ల మార్పిడికి ఏర్పాట్లు చేసింది. ఈనెల 23వ తేదీ నుంచి ప్రజలు తమ వద్ద ఉన్న...

చెలామణి నుంచి రూ. 2000 నోటును ఉపసంహరిస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. ఇక మార్కెట్‌లోకి కొత్తగా రూ.2000 నోట్లను విడుదల చేయడం లేదని స్పష్టం...

రీటైల్ ద్రవ్యోల్బణం మరోసారి అంచనాలకు మించి దూసుకుపోయింది. జవనరి నెలలో 6.25 శాతానికి చేరింది. ఇది మూడు నెలల గరిష్ట స్థయాఇ. ద్రవ్యోల్బణం 2 నుంచి 6...

భారత రిజర్వు బ్యాంకు రేపు పరపతి విధానాన్ని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపు ముగుస్తుంది. రేపు...

ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. తాజా డేటా ప్రకారం మన దేశంలో కూడా ధరల జోరు తగ్గుతోంది. దీంతో వరుసగా వడ్డీ రేట్లను పెంచుతున్న ఆర్బీఐ...

పలు రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి...