ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ తరవాత ఆర్బీఐ గవర్నర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. రెపో...
RBI
ఇవాళ పదిగంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడనున్నారు. మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ తరవాత ఆయన ఇవాళ వడ్డీ రేట్ల...
అంతర్జాతీయ మార్కెట్లలో వడ్డీ రేట్లు పెరిగినా.. ద్రవ్యోల్బణ రేటు కారణంగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కుంటుపడుతోంది. అయితే భారత్ మార్కెట్ చాలా ఆశాజనకంగా కన్పిస్తోందని ప్రముఖ...
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ తొలి పైలట్ ప్రాజెక్టును భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిన్న ప్రారంభించింది. సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్బీఐ...
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (టీఎంబీ) పబ్లిక్ ఆఫర్లో షేర్లు కొన్న ఇన్వెస్టర్లు ఊపిరిపీల్చుకున్నారు. ఈ బ్యాంక్కు సంబంధించి కొన్ని షేర్లపై యాజమాన్యం హక్కుపై గొడవ నడుస్తోంది. పైగా...
డిసెంబర్ 1వ తేదీ నుంచి రీటైల్ మార్కెట్లో డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు ఆర్బీఐ ఇవాళ ఓ ప్రకటన చేసింది. అంటే డిజిటల్ రూపంలోనే...
పేమెంట్ అగ్రిగేటర్ కోసం దరఖాస్తు చేసిన పేటీఎంకు చుక్కెదురైంది. తన అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (పీపీఎస్ఎల్) ద్వారా పేమెంట్ అగ్రిగేటర్ కోసం పేటీఎం...
భారత రిజర్వు బ్యాంకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల గురించి తాజా నివేదిక విడుదల చేసింది. వ్యవసాయ కూలీలకు (పురుషులు) చెల్లించే దినసరి...
దేశంలో టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్టానికి క్షీణించింది. ఆహారం, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు తగ్గడంతో అక్టోబర్నెలలో 19 నెలల...
డిజిటల్ రూపాయిను రేపటి నుంచి ప్రయోగాత్మకంగా తీసుకు వస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. హోల్సేల్ మార్కెట్ అవసరాల కోసం డిజిటల్ రూపాయిని తొలుత ప్రారంభించనున్నారు. సెకండరీ మార్కెట్లో ప్రభుత్వ...