రెపొ, రివర్స్ రెపో రేట్లను ఇపుడున్న స్థాయిలోనే కొనసాగించాలని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్ణయించింది. మూడు రోజుల చర్చల తరవాత మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)...
RBI
ఆర్బీఐ పరపతి విధానాన్ని ఇవాళ ఉదయం పది గంటలకు ప్రకటిస్తారు. 12 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతారు.మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సోమవారం...
దేశంలో నంబర్ వన్ సంపన్నుడు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీ దివాలా తీసింది. కంపెనీ బోర్డును భారత రిజర్వు...
ప్రస్తుత శీతాకాల సమావేశంలో ప్రభుత్వం మొత్తం 26 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉంది. ద...
భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్గా ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ మరో మూడేళ్ళు కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలం పూర్తవడంతో.. ఆయనను మరో మూడేళ్ళ కాలంలో...
ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐపై ఆర్బీఐ కోటి రూపాయల జరిమానా విధించింది. నేరాలను ఎప్పటికపుడు ఆర్బీఐకి తెలియజేయడంలో అలసత్వం వహించినందుకు ఎస్బీఐపై ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ...
ఆన్లైన్లో తక్షణ చెల్లింపు, బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పెంచింది. ఇవాళ పరపతి విధానం ప్రకటిస్తూ ... ప్రస్తుతం ఐఎంపీస్...
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) శుక్రవారం పరపతి విధాన సమీక్షను వెల్లడించనుంది మానిటరీ పాలసీ కమిటీ (పీపీసీ) సమావేశం బుధవారమే ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిస్థితులతో పాటు దేశీయంగా...
ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్ స్స్ర్కిప్షన్, మొబైల్ బిల్ పేమెంట్స్, ఇన్సురెన్స్ ప్రీమియమ్, కరెంటు బిల్లు వంటి యుటిలిటీ బిల్స్... ఇతరత్రా నెలవారీ చెల్లింపుల కోసం ఆటో డెబిట్...
ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకుపై అమల్లో ఉన్న ప్రామ్ట్ కరెక్టీవ్ యాక్షన్ (PCA) నిబంధనలను ఆర్బీఐ ఎత్తివేయడంతో ఇవాళ ఆ బ్యాంక్ షేర్ 20 శాతం పెరిగింది....