For Money

Business News

RBI

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2021-22 తరువాతి విడత అమ్మకాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గ్రాము బంగారం ధర రూ. 4786గా ఆర్‌బీఐ నిర్ణయించింది....

ఇంటర్‌నెట్‌ లేకున్నా (ఆఫ్‌లైన్‌) డిజిటల్‌ చెల్లింపులకు అనుమతించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించిన విషయం తెలిసిందే.దీనికి అనుగుణంగా వాటికి విధివిధానాలను విడుదల చేసింది. ఇవి...

దేశంలో బ్యాంకులకు మూడు రకాల హాలిడేస్‌ ఉంటాయి. ఇవిగాక స్థానిక సెలవులు కూడా ఉంటాయి. ప్రధాన సెలవులు నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ కింద ఇచ్చే సెలవులు. రెండోది...

డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు కేవైసీ అప్‌డేట్ చేసేందుకు గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. వాస్తవానికి ఈ గడువు రేపటితో అంటే డిసెంబర్ 31...

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని (సీబీడీసీ) ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించామని వచ్చే ఏడాదిలో ప్రయోగాత్మకంగా అధికారిక డిజిటల్‌ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌...

రెపొ, రివర్స్‌ రెపో రేట్లను ఇపుడున్న స్థాయిలోనే కొనసాగించాలని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నిర్ణయించింది. మూడు రోజుల చర్చల తరవాత మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)...

ఆర్‌బీఐ పరపతి విధానాన్ని ఇవాళ ఉదయం పది గంటలకు ప్రకటిస్తారు. 12 గంటలకు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడుతారు.మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సోమవారం...

దేశంలో నంబర్ వన్‌ సంపన్నుడు రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్‌ కంపెనీ దివాలా తీసింది. కంపెనీ బోర్డును భారత రిజర్వు...

ప్రస్తుత శీతాకాల సమావేశంలో ప్రభుత్వం మొత్తం 26 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉంది. ద...

భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌గా ప్రస్తుత గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరో మూడేళ్ళు కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలం పూర్తవడంతో.. ఆయనను మరో మూడేళ్ళ కాలంలో...