అక్టోబర్లో కీలక పరిశ్రమలన్నీ పడకేయడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మైనస్ 4 శాతానికి క్షీణించింది. సీఎన్బీసీ టీవీ 18 సర్వేలో పాల్గొన్న ఆర్థిక వేత్తలు ఐఐపీ 0.8...
FEATURE
కృత్రిమ మేధ సొల్యూషన్స్ సెంటర్ను అడోబ్ హైదరాబాద్లో పెట్టబోతోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్ను ఎంచుకున్నందుకు ఆనందంగా...
రేపు అమెరికా ద్రవ్యోల్బణం డేటా రానుంది. బుధవారం ఫెడ్ వడ్డీ నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బులియన్పై పడింది. ఇవాళ అమెరికా మార్కెట్లో 1810...
దేశంలో కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడల్ డెలివరీని ప్రారంభించినట్టు జాగ్వర్ లాండ్ రోవర్ సంస్థ ప్రకటించింది. టాటా మోటార్స్ అనుబంధంగా ఉన్న ఈ కంపెనీ డైనమిక్...
రీటైల్ ద్రవ్యోల్బణం నవంబర్లో దిగివచ్చింది. ఈ ఏడాది తొలిసారి 6 శాతం కంటే దిగువన నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index - CPI)...
భారత దేశంలో బ్లూ టిక్ ధరను ట్విటర్ వెల్లడించింది. ఐఫోన్ వినియోగదారులు నెలకు రూ. 999 చెల్లించాల్సి ఉంటుంది. యాప్ స్టోర్ నుంచి ఈ సర్వీస్ను పొందవచ్చు....
హాలివుడ్లో ఆస్కార్ తరవాత అంతటి ప్రతిష్ఠ గల అవార్డులు.. గోల్డన్ గ్లోబ్స్ అవార్డులు. 2023 ఏడాదికి గోల్డన్ గ్లోబ్స్ అవార్డుల కోసం నామినేషన్స్ను ప్రకటించారు. వాటిలో రెండు...
చైనాకు చెందిన షియోమి కొత్త స్మార్ట్ఫోన్ల గురించి ప్రకటన చేసింది. షియోమి 13 పేరుతో ఐఫోన్ మాదిరి ఫోన్స్ను మార్కెట్లోకి తీసుకురానుంది. అలాగే షియోమి మిని పీసీని...
మార్కెట్ దిగువ స్థాయి నుంచి విజయవంతంగా కోలుకుంది. నిఫ్టికి 15500 లేదా 15400 స్థాయి అత్యంత కీలకం. ఉదయం కూడా అనలిస్టులు నిఫ్టి 18400 దిగువన క్లోజ్...
జేపీ అసోసియేట్స్కు చెందిన సిమెంట్ ప్లాంట్ను దాల్మియా భారత్ కొనుగోలు చేయనుంది. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో జేపీ అసోసియేట్స్ ఈ నిర్ణయం తీసుకుంది. క్లింకర్, పవర్...
