For Money

Business News

FEATURE

జవనరి 1వ తేదీ నుంచి ఢిల్లీ ప్రజలకు 450 రకాల మెడికల్ టెస్ట్‌లను ఉచితంగా అందించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రకటించడంతో ఢిల్లీ కేంద్రంగా ఉన్న...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీని భారీగా పెంచింది. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లను అర శాతం నుంచి ఒక శాతం వరకు...

ఎల్‌ఐసీ షేర్‌లో ఆసక్తి కన్పిస్తోంది. కంపెనీలో సమూల మార్పులకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను భారీగానే కొంటున్నారు. ఈ షేర్‌ 4 శాతం...

సింగపూర్‌ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18540ని తాకిన నిఫ్టి ... ఇపుడు 18531 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే...

టాటా టెక్నాలజీస్‌ను లిస్ట్ చేయాలని టాటా మోటార్స్‌ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కంపెనీ టాటా మోటార్స్‌కు అనుబంధ కంపెనీగా ఉంది. నిన్న జరిగిన టాటా మోటార్స్‌ బోర్డు...

ఇవాళ ద్రవ్యోల్బణ డేటా, రేపు ఫెడ్‌ వడ్డీ పెంపు నేపథ్యంలో రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. మూడు ప్రధాన సూచీలు ఒకటిన్నర శాతం వరకు...

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పైకి ఏమీ జరగనట్లు కన్పిస్తున్నా... ఇప్పటికే ఆసక్తిగల ఇన్వెస్టర్లతో రెండు దఫాలుగా సంప్రదింపులు...

సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్​ఐపీబీ) సమావేశంలో రూ.23 వేల 985 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కడప జిల్లా...