For Money

Business News

FEATURE

దేశ ఆర్థిక అభివృద్ధికి పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు ముఖ్యమే గాని... గుత్తాధిపత్యం మంచిది కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ అన్నారు. ఇవాళ ఆయన...

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC)లో తనకున్న వాటాలో మరో 5 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అమ్మాలని కేంద్ర ప్రభుత్వం...

హీరా గ్రూప్‌నకు చెందిన మర రూ. 78.63 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. మనీ లాండరింగ్‌ చట్టం కింద వీటిని జప్తు చేసినట్లు వెల్లడించింది.ఇందులో...

గత కొన్ని నెలలుగా తమకు నష్టాలు వచ్చాయని చెప్పిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇపుడు లాభాలు గడిస్తున్నాయి. విదేశీ స్టాక్‌ మార్కెట్‌ బ్రోకింగ్ సంస్థల విశ్లేషణల ప్రకారం...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన 18 నెలల డీఏ బకాయిల ఇవ్వడం...

అధిక స్థాయిలో ఒత్తిడి వచ్చినా.. నిఫ్టి 18650పైన క్లోజైంది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు దాదాపు అరశాతం దాక నష్టాల్లో ఉన్నాయి. దీంతో స్వల్ప ఒత్తిడి...

దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ఠానికి చేరింది. నవంబర్‌ నెలలో 5.85 శాతంగా నమోదైనట్లు ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, చమురు, తయారీ...

సింగపూర్‌ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18671ని తాకిన నిఫ్టి ... ఇపుడు 18658 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 50...

ఇటీవలి కాలంలో ఎస్‌బ్యాంక్‌ షేర్‌ భారీగా పెరిగింది.ఈ షేర్‌ ఇవాళ మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదిక ఇచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరం కల్లా రిటర్న్‌ ఆన్‌ అసెట్స్‌...

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్‌ ఎంత...