చాలా రోజుల తరవాత మార్కెట్లో నిఫ్టి షార్ట్ చేయమనే సలహాలు వస్తున్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 18,608. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల లాభం చూపుతోంది. ఒకవేళ...
FEATURE
ప్రస్తుత స్థాయిలో ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు కొనడం రిస్కే అని ప్రభుదాస్ లీలాదర్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ భట్ అన్నారు. ప్రతి చిన్న...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీల విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు సూత్రప్రాయ అనుమతి ఇచ్చినట్లు ప్రకటించాయి. ఈ విలీనానికి ఇప్పటికే ఆర్బీఐ,...
గడచిన మూడేళ్లలో దేశంలోని ప్రభు త్వ రంగ బ్యాంకులు (పీఎ్సబీ) దాదాపు రూ.6.15 లక్షల కోట్ల మేరకు రుణాలను రద్దు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి...
నిన్న రాత్రి బంగారం ధర ఒక్కసారిగా వువ్వెత్తున పెరిగింది. అమెరికాలో నిన్న రాత్రి వచ్చిన వినియోగదారుల సూచీ ఊహించినదాని కన్నా తక్కువగా పెరిగిందన్న వార్తలతో రాత్రి అంతర్జాతీయ...
రాత్రి అమెరికా మార్కెట్లు చాలా చిత్రంగా ప్రవర్తించాయి. నిన్న వచ్చిన వినియోగదారుల సూచీ అనుకున్న దానికన్నా తక్కువ స్థాయిలో పెరగడంతో ఈక్విటీ మార్కెట్లు ఉవ్వెత్తున లేచాయి. డౌజోన్స్...
ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బైబ్యాక్ ప్రతిపాదనకు పేటీఎం బోర్డు ఆమోదం తెలిపింది. అయితే దీని కోసం కేవలం రూ. 850 కోట్లు కేటాయించడంతో ఊసురోమన్నారు....
ల్యాంకో ఇన్ఫ్రాటెక్కు చెందిన 1980 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కోసం నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ పడుతున్నాయి. రిలయన్స్, అదానీల కంటే అధిక మొత్తం ఆఫర్...
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభలో మాట్లాడుతున్నారంటే... ఒక రకమైన వెబ్రేషన్ వచ్చేస్తుంది సభలో. ఆరంభం నుంచి చివరి వరకు నాన్ స్టాప్ అనర్గళంగా ఇంగ్లీషులో...
ప్రీమియర్ లీడ్ క్లబ్ అయిన ఆర్సెనల్ ఫుట్బాల్ క్లబ్ను టేకోవర్ చేసేందుకు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఆసక్తితో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2022-23 సీజన్లో...
